Tag : #AndhraPradeshNews

ప్రత్యేకంహోమ్

విజయవాడ-తాడేపల్లి మధ్య వందల కార్లు చక్కర్లు..పవన్‌,లోకేష్‌ షాక్!

Satyam News
అమరావతి చుట్టుపక్కల మళ్లీ రియల్ ఎస్టేట్ జోరు మొదలైంది. నిన్నా మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా విజయవాడ శివార్లతో పాటు గుంటూరు జిల్లా పరిధిలోని కీలక ప్రాంతాల్లో స్థిరాస్తి క్రయవిక్రయాలు...
కడపహోమ్

హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–IIకు నిధులు

Satyam News
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–IIలో మిగిలిన మెయిన్‌ కెనాల్‌, CC లైనింగ్‌, నీవా బ్రాంచ్‌ కెనాల్‌ తదితర పనులను పూర్తి చేసేందుకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు కావడంపై రాష్ట్ర రవాణా,...
కృష్ణహోమ్

అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు

Satyam News
అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపకశాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన సుమారు రూ.40 కోట్ల...
ముఖ్యంశాలుహోమ్

పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై అధ్యయనం

Satyam News
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో...
కృష్ణహోమ్

2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని జూలై 2026 నెలవారీ ఆర్ధిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా నమోదు అవుతోంది. రాష్ట్ర...
సినిమాహోమ్

విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి

Satyam News
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖలో సందడి చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అల్లు అర్జున్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు...
ముఖ్యంశాలుహోమ్

విశాఖలో డ్రగ్స్ కలకలం: 8 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

Satyam News
విశాఖపట్నం నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం వద్ద పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి,...
గుంటూరుహోమ్

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ బ్యాంకింగ్ సేవలను ప్రజల ఇంటి గడపకు తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సేవల శాఖ, ఎస్‌ఎల్‌బీసీ,...
ముఖ్యంశాలుహోమ్

తల్లికి వందనం: ఈ నెల 22న తల్లుల ఖాతాల్లోకి రూ.10 వేల కోట్లు!

Satyam News
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం అమలుకు కౌంట్‌డౌన్ షురూ అయింది. పేద, మధ్యతరగతి కుటుంబాల తలరాతలను మార్చేస్తూ..విద్యార్థుల తల్లుల బ్యాంక్...
సంపాదకీయంహోమ్

వ్యూహాత్మకంగా లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి కోలుకోలేని దెబ్బ?

Satyam News
స్థానిక సంస్థల ఎన్నికలపై.. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జిల్లా.. మండల పరిషత్‌లు, పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కూటమికి బలమైన ప్రాంతాలతో ప్రారంభించి.. ప్రత్యర్ధిని మానసికంగా...