Tag : HyderabadCity

ప్రత్యేకంహోమ్

అసదుద్దీన్ కు కీలక పదవి ఇచ్చిన బీజేపీ

Satyam News
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని ‘స్నేహ సంబంధాల వారధి’ గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్...
హైదరాబాద్హోమ్

అమ్మాయిలూ.. జాగ్రత్త!!  పెళ్లి ముసుగులో ప్రమాదం!!

Satyam News
హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల...
హైదరాబాద్హోమ్

జల విహార్ వద్ద అట్టహాసంగా కైట్ ఫెస్టివల్

Satyam News
తెలుగు పండుగలు ఎంతో గొప్పవని, వాటి విశిష్టత నేటితరం పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నెక్లెస్ రోడ్...
హైదరాబాద్హోమ్

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

Satyam News
అంబర్‌పేట మల్లికార్జున్ నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి భార్యాభర్తలు, వారి కూతురు శ్రావ్య ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఇటీవలే పెద్ద కూతురు...
హైదరాబాద్హోమ్

ఎంపీడీఓలకు వాహనాలు అత్యవసరం: అధ్యక్షురాలు జొన్నల పద్మావతి

Satyam News
గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యత ఉన్న ఎంపీడీఓలు వాహనాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జొన్నల పద్మావతి వెల్లడించారు....
హైదరాబాద్హోమ్

సజ్జనార్ వార్నింగ్తో భయపడ్డ యూట్యూబర్లు

Satyam News
చిన్నారులతో బూతులు మాట్లాడించి.. వీడియోలు తీసే ఇన్ స్టా రీల్స్ బ్యాచ్కు, మైనర్లనే కనీస ఇంగితం లేకుండా ప్రేమించుకున్నారని.. ప్రేమ పక్షులని అమ్మాయి, అబ్బాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి సొమ్ము చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్కు...
హైదరాబాద్హోమ్

సీనియర్ జర్నలిస్టు కొండ లక్ష్మారెడ్డి మృతి

Satyam News
మాజీ చేవెళ్ల ఎమ్మెల్యే మరియు న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (ఎన్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ కొండ లక్ష్మా రెడ్డి వయసు సంబంధిత రోగాలతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో సోమవారం ఉదయం...
హైదరాబాద్హోమ్

ఫలక్‌నుమా వంతెన ప్రారంభానికి సిద్ధం

Satyam News
హైదరాబాద్‌ పాతనగరంలోని ఫలక్‌నుమా వంతెన ప్రజలకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 3వ తేదీ, శుక్రవారం నాడు వంతెనను అధికారికంగా ప్రారంభించనున్నారు. సుమారు360 మీటర్ల పొడవు గల ఈ వంతెన నిర్మాణానికి రూ. 52 కోట్లు...
హైదరాబాద్హోమ్

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News
హైదరాబాద్‌లో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. సనత్ నగర్ హనుమాన్ ఆలయం, అమీర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు....