ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ భారత సాయుధ దళాల ధైర్యసాహసాలకు వందనం చేశారు. పహల్గామ్లో అమాయక భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ఇచ్చిన ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం 7 లోక్ కల్యాణ్ మార్గ్లో గల తన నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ యుద్ధ...
భారత రక్షణ రంగంలో మరో భారీ మైలురాయి నమోదైంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ సాంకేతికతతో రూపొందిస్తున్న సుదూర లక్ష్యాలను ఛేదించే గగనతల రక్షణ వ్యవస్థ ‘ప్రాజెక్ట్ కుశ’ తొలి...
రాజస్థాన్లోని జోథ్ పూర్ నగరంలో భారీ యాంటీ-టెరర్ ఆపరేషన్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ISIS కు సంబంధం ఉన్న ఓ హ్యాండ్లర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా...
అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కనెక్టికట్ సెనేటర్ క్రిస్ మర్ఫీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇరాన్పై జరుపుతున్న దాడులను...
భారతదేశపు ప్రముఖ రక్షణ మరియు వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు, రిటైర్డ్ మేజర్ మరూఫ్ రజా (66) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి గుర్గావ్లోని ఒక...
అమెరికా నుంచి కొన్ని విమాన భాగాలను అక్రమంగా రష్యాకు ఎగుమతి చేసిన ఒక భారతీయుడికి అమెరికా న్యాయస్థానం రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఒరెగాన్ నుంచి రష్యాకు నియంత్రిత విమానయాన పరికరాలను అక్రమంగా తరలించేందుకు...