Tag : #RevanthReddy

మహబూబ్ నగర్హోమ్

మక్కజొన్న రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

Satyam News
జోగులాంబ గద్వాల జిల్లాలో మక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. కురువ విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు...
హైదరాబాద్హోమ్

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

Satyam News
నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) , బీహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీ (BJSAC) కార్యదర్శి అయిన పసునూరి నరహరి @ విశ్వనాథ్ @ సలై దా తెలంగాణ DGP ...
హైదరాబాద్హోమ్

సీఎం రేవంత్ కు ఆటా ప్రతినిధుల ఆహ్వానం

Satyam News
తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ని ‌ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్ర‌తినిధులు కలిశారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్‌లోని నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు...
రంగారెడ్డిహోమ్

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేపీ

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర నేడు పరిగిలో...
ఆధ్యాత్మికంహోమ్

యాదగిరిగుట్టలో వేదపాఠశాలకు శంకుస్థాపన

Satyam News
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర...
హైదరాబాద్హోమ్

భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు

Satyam News
ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,...
జాతీయంహోమ్

కేరళ నూతన సీఎంగా వీడి సతీశన్ ప్రమాణం

Satyam News
కేరళ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో నిర్వహించిన వైభవమైన కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు....
ముఖ్యంశాలుహోమ్

క్లిష్ట సమయంలో కుటుంబం నుంచే మద్దతు రాలేదు

Satyam News
తనకు రాజకీయంగా క్లిష్ట సమయంలో కుటుంబం నుంచే మద్దతు రాలేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నేడు ఆమె వే టు న్యూస్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ పలు అంశాలపై తన స్పందన ఇచ్చారు....
హైదరాబాద్హోమ్

గొర్రెల పెంపకం వృత్తిదారులకు ప్రోత్సాహం

Satyam News
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా సరిత తిరుపతి యాదవ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరయిన రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ...
హైదరాబాద్హోమ్

నిధులు ఆంధ్రాకు నీతులు తెలంగాణకు

Satyam News
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు పొదుపు సూత్రాలు చెప్పారని, కానీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం భారీగా నిధులు ఇచ్చారని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా...