Tag : #TelanganaNews

మహబూబ్ నగర్హోమ్

పేదల తిరుపతి ఆలయ పునర్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

Satyam News
పేదల తిరుపతిగా ఖ్యాతి పొందిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేదపండితుల సమక్షంలో నిర్వహించిన...
మెదక్హోమ్

రేవంత్ రెడ్డి పాలనలో దిగజారిన శాంతిభద్రతలు

Satyam News
ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. 2024 ఎన్‌సీఆర్‌బీ (NCRB) గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వ...
నల్గొండహోమ్

ప్రాణాలు పోతున్నా వడ్ల రైతుల్ని పట్టించుకోవడం లేదు

Satyam News
వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి టీ హరీష్ రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్ కమిటీ ఆవరణలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు ఆయన సందర్శించారు....
హైదరాబాద్హోమ్

ఫార్మా సిటీ భూములు వెనక్కు తిరిగి ఇవ్వాలి

Satyam News
ఫార్మా సిటీ పేరుతో సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన “ఫార్మా...
హైదరాబాద్హోమ్

పెట్రోల్ డీజిల్ సరఫరా బాగుంది.. భయపడద్దు

Satyam News
రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ ,...
ప్రత్యేకంహోమ్

రోజు రోజుకూ పెరుగుతున్న ‘తాగుడు’ ఆదాయం

Satyam News
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చు. 2018-19 అర్థిక సంవత్సరంలో...
ముఖ్యంశాలుహోమ్

మొక్కజొన్న రైతుల ఇబ్బందులు తీర్చరా?

Satyam News
జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ఎంపీ డి కె అరుణ నేడు ఆకస్మికంగా గద్వాల మార్కెట్ యార్డ్‌ను సందర్శించారు. మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు కొనుగోళ్లు జరగక...
కరీంనగర్హోమ్

బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ లు

Satyam News
తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రతి నియోజకవర్గానికి 1000 మంది...
కరీంనగర్హోమ్

కార్యకర్తలకు ద్రోహం చేసిన జీవన్ రెడ్డి

Satyam News
దాదాపు 40 ఏళ్లుగా తనను నమ్ముకున్న కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, కేసీఆర్ వంటి నాయకుడితో జతకట్టడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి విమర్శించారు. జీవన్ రెడ్డి లాంటి అనుభవజ్ఞుడు కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని...
హైదరాబాద్హోమ్

చంద్రబాబుపై కేటీఆర్‌  ప్రశంసలు…. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

Satyam News
రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్..  ముఖ్యమంత్రులుగా చరిత్రలో నిలిచిపోయే...