వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లోని హరిత హోటల్లో ఈరోజు జరిగిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే...
బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ ముదిరాజ్ బిడ్డగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక హోదాను సంతరించుకున్న అందేమోహన్ కు కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ చైర్మన్ పదవిని కట్ట...
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజనసంద్రమైంది. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓం నమశ్శివాయ...
జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిని రీషఫిల్ చేస్తూ మొత్తం 12 జోన్లను ఏర్పాటు...
చిలుకూరులో స్థిరపడ్డ 89 ఏళ్ల కళ్లెం నర్సింహా రెడ్డి భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. కూతుళ్ళు, బంధువుల సమక్షంలో భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిలుకూరు లో తన...
వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రవర్తన నియామవాళికి అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో బహుళ దశల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో, మునుపటి దశల్లో పోలింగ్...
ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో కలిసి సమ్మిట్ వేదికలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి సహా పలు...
జాతీయ మానవ హక్కుల సంఘం కుత్బుల్లాపూర్ మండల్ ఉపాధ్యక్షుడిగా గాజులరామారం బాలయ్యనగర్కు చెందిన చించొలే సాయికుమార్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దార్థ ఆయనకు కూకట్ పల్లి లో నియామకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇటీవలే...
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి...