Category : తెలంగాణ

కరీంనగర్హోమ్

21 వ తేదీ నుండి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

Satyam News
ఈనెల 21 వ తేదీన కాళేశ్వరంలో  ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినందున, ఈ పుష్కరాలకు హాజరయ్యేవారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత...
హైదరాబాద్హోమ్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

Satyam News
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు—త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ...
కరీంనగర్హోమ్

మైనర్ బాలిక తల్లి బహిరంగ ప్రకటన ఇది….

Satyam News
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ చేతిలో బాధితురాలై మైనర్ బాలిక తల్లి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తన కుటుంబానికి, తన కూతురికి...
హైదరాబాద్హోమ్

విజయ్ తో కలిసి జగన్ ‘మత’ ఫ్రంట్… తోడు కేటీఆర్

Satyam News
పాన్‌ ఇండియా పాలిటిక్స్ చేయలేని ప్రాంతీయ పార్టీలు.. రీజనల్, రెలీజియన్ సెంటిమెంట్‌ రాజకీయాలనే నమ్ముకొంటున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌.. అధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి ఒక...
మహబూబ్ నగర్హోమ్

పిహెచ్ సి లలో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొఫైల్

Satyam News
నారాయణ పేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పై జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక  సమీక్ష నిర్వహించారు. సమీక్షలో  జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,...
హైదరాబాద్హోమ్

గొర్రెల పెంపకం వృత్తిదారులకు ప్రోత్సాహం

Satyam News
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా సరిత తిరుపతి యాదవ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరయిన రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ...
హైదరాబాద్హోమ్

నిధులు ఆంధ్రాకు నీతులు తెలంగాణకు

Satyam News
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు పొదుపు సూత్రాలు చెప్పారని, కానీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం భారీగా నిధులు ఇచ్చారని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా...
రంగారెడ్డిహోమ్

జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం

Satyam News
రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర...
హైదరాబాద్హోమ్

తెలంగాణ లో ‘‘సర్’’ అమలుపై చర్యలు

Satyam News
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ ఈరోజు హైదరాబాద్‌లోని సిఈఓ (CEO) కార్యాలయం నుండి తెలంగాణలోని అందరు డిఈఓలు (DEOs), ఈఆర్ఓలతో (EROs) ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (SIR)...
మెదక్హోమ్

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

Satyam News
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి డీసీఎం, కారు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు....