‘అడవి తల్లి ఒడిలోనే నివాసం ఉంటాం. పులులతో మమేకం అవుతాం. తరతరాలుగా నివాసం ఉంటున్న అటవీ ప్రాంతాన్ని మాత్రం వదిలి బయట ప్రాంతంలో జీవించలేం. మమ్మల్ని ఇక్కడే బ్రతుకనివ్వండి’ అని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్...
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ దేశంలో కొత్త రాజకీయ సంక్షోభానికి దారితీసేలా ఉందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తే,...
దాదాపు 40 ఏళ్లుగా తనను నమ్ముకున్న కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, కేసీఆర్ వంటి నాయకుడితో జతకట్టడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి విమర్శించారు. జీవన్ రెడ్డి లాంటి అనుభవజ్ఞుడు కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని...
సమాజానికి తిరిగి ఇచ్చేయడం (Pay back to the society) అనే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయానికి ఆందోల్ నియోజకవర్గంలోని వటపల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామం వేదికైంది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని గ్రామ దళితబంధు...
దేశవ్యాప్తంగా జరగనున్న డిలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణకు గణనీయమైన లాభం కలగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. 2011 జనగణన ఆధారంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం వరకు పెంచే ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్ర...
హైదరాబాద్ నగరంలోని నెక్లెస్రోడ్ వేదికగా గ్రూప్-1 ట్రైనింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లాథాన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) శిక్షణలో ఉన్న గ్రూప్-1 అధికారులు ఈ...
సింగూర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆందోల్ నియోజకవర్గ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మండిపడ్డారు. పుల్కల్ మండలం ముదిమాణిక్ గ్రామంలో నీరు...
వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామంలో జరిగిన భూ భారతి- భూసర్వే పై అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా...
రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్.. ముఖ్యమంత్రులుగా చరిత్రలో నిలిచిపోయే...
క్లీన్ ఎనర్జీలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సర్క్యూలర్ ఎకానమీని ప్రోత్సహించడం ద్వారా...