Category : తెలంగాణ

మహబూబ్ నగర్హోమ్

అది దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య వివాదం

Satyam News
వనపర్తి జిల్లా పెబ్బేరు సంత వివాదం దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య నడుస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. కోర్టును గౌరవిస్తూ ఎవరికి అన్యాయం చేయకూడద న్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నామన్నారు. 1973 లో...
ఆదిలాబాద్హోమ్

భక్తులతో పోటెత్తిన పారుపెల్లి శ్రీ కాలభైరవ ఆలయం

Satyam News
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెళ్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా...
హైదరాబాద్హోమ్

ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు

Satyam News
తెలంగాణలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు వారాల వ్యవధిలోనే కిలో చికెన్ ధర ఏకంగా 140 రూపాయల వరకు పెరిగి, ప్రస్తుతం రికార్డు స్థాయిలో 360 రూపాయలకు చేరుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్...
రంగారెడ్డిహోమ్

అడ్డూ ఆపు లేకుండా అక్రమ ఇసుక దందా

Satyam News
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట మండలం ఇసుక అక్రమ దందాకు అడ్డాగా మారింది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల నిర్లక్ష్యమే అందుకు కారణం అంటూ మండలవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిట్ట...
నల్గొండహోమ్

ఎస్.ఎల్.బి.సి ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ

Satyam News
ప్రతిష్టాత్మక ఎస్.ఎల్.బి.సి ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ నుండి ఔట్లెట్ పనులు ప్రారంభం అయిన...
మహబూబ్ నగర్హోమ్

కొల్లాపూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు

Satyam News
కొల్లాపూర్ నియోజకవర్గంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు...
మెదక్హోమ్

22 న సిద్దిపేట జిల్లా నర్మేట లో ముఖ్యమంత్రి పర్యటన

Satyam News
ఈనెల 22 ఆదివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయిల్ ఫామ్...
హైదరాబాద్హోమ్

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్

Satyam News
మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లీం సోదరులు...
మెదక్హోమ్

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో భారీ అవినీతి

Satyam News
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ.హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో...
హైదరాబాద్హోమ్

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

Satyam News
రంజాన్ చివరి శుక్రవారం నమాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చార్మినార్ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్లు చేశారు. ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక నమాజ్‌లు...