Category : తెలంగాణ

హైదరాబాద్హోమ్

మీడియా అక్రిడిటేషన్ నిబంధనలపై హైకోర్టులో విచారణ

Satyam News
మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ, పునరుద్ధరణకు సంబంధించిన కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ జర్నలిస్టు సంఘాలు దాఖలు చేసిన నాలుగు రిట్ పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి...
రంగారెడ్డిహోమ్

పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్

Satyam News
పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్ యువతను, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. యువత పక్కదారులు పట్టవద్దు. తల్లిదండ్రులకు, దేశానికి గొప్ప పేరు తెచ్చేలా ఉండాలి.. ఈ దేశం...
మహబూబ్ నగర్హోమ్

ఎన్ ఆర్ ఐలు పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవాలి

Satyam News
అమెరికా లోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న ఆటా 19 వ మహాసభల రెండో రోజు సందడిగా సాగింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరయ్యారు....
హైదరాబాద్హోమ్

ఘనంగా నషా ముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్

Satyam News
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (MY Bharat), బ్రహ్మకుమారీస్ సహకారంతో “నషా ముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్” (మాదకద్రవ్య రహిత యువత –...
రంగారెడ్డిహోమ్

బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు?

Satyam News
తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద భారీ సరుకు వాహనాల నుంచి ఆర్టీఏ అధికారులు బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ట్రక్ డ్రైవర్‌ను ఆపి...
హైదరాబాద్హోమ్

19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ప్రారంభం

Satyam News
తెలుగు ప్రజలు అమెరికా గడ్డపై అద్భుత విజయాలు సాధించారని ప్రశంసలు కురిపించారు మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్. అమెరికాలో మొట్టమొదటి బ్లాక్ గవర్నర్ ఉన్న ఏకైక రాష్ట్రం , దేశంలోనే తెలుగు మూలాలు...
ఖమ్మంహోమ్

గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి

Satyam News
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని...
మహబూబ్ నగర్హోమ్

భక్తిశ్రద్ధలతో సత్యసాయి విద్యానికేతన్ బోనాల వేడుకలు

Satyam News
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని సత్యసాయి విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే...
హైదరాబాద్హోమ్

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పోస్టులు, రీల్స్ ప్రచారం చేశారనే ఆరోపణలపై పలువురు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులతో పాటు మెటా ఇండియా అధిపతిపై...
ఖమ్మంహోమ్

వాయుగుండం నేపథ్యంలో అధికారులు అప్రమత్తం

Satyam News
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేప‌ట్టాల‌ని...