Month : December 2025

ప్రపంచంహోమ్

చర్చలు ఫలప్రదం… బంధం మరింత పటిష్టం

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలవంతం అయ్యాయి. భారత–రష్యా మధ్య వ్యాపార లక్ష్యంగా 2030 నాటికి $100 బిలియన్ వ్యాపార విలువను చేరుకోవాలని ఇద్దరూ ఉద్దేశించుకున్నారు....
ప్రత్యేకంహోమ్

ఏపీకి 10 గ్రోత్‌ ఇంజన్లు… 10 నగరాల్లో అభివృద్ధి పరుగులు..!!

Satyam News
పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్ స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో పని చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ రేంజ్‌ డెవలప్‌మెంట్‌ సాధించాలంటే.. ఒక నగరంలోనో.. ఒక ప్రాంతంలోనో అభివృద్ధి చేస్తే సరిపోదు. రాష్ట్రంలోని...
జాతీయంహోమ్

భారీ సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు

Satyam News
దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో గురువారం భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. పైలట్లకు సంబంధించిన కొత్త విధులు, విశ్రాంతి సమయానికి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తగిన సిబ్బంది...
ఆధ్యాత్మికంహోమ్

ఆశ్రమంలో అపర వాల్మీకి జయంతి వేడుకలు

Satyam News
జగజ్యోతి, అపర వాల్మీకి శ్రీశ్రీశ్రీ శివానంద పరమహంసల వారి జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా కృత్తిక నక్షత్రం రోజైన లక్ష్మింవారు కడు వైభవంగా జరిగాయి. అమెరికా, మెల్బోర్న్, భారత దేశంలోని పలు చోట్లతో పాటు...
గుంటూరుహోమ్

రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు చర్యలు ప్రారంభం

Satyam News
రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు రైతులను సన్నద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పి....
ముఖ్యంశాలుహోమ్

రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహానికి దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నేడు 13వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్ల...
తూర్పుగోదావరిహోమ్

ముద్రగడ ఔట్‌… రంగా కూతురితో వైసీపీ రాజకీయం..?

Satyam News
ఏపీ పోలిటిక్స్‌లో రాజకీయ వారసులకు కొదవేమీ లేదు. ఇప్పుడు ఇదే కోటాలో మరో నేత రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు.. దివంగత వంగవీటి మోహనరంగా కుమార్తె.. ఆశా కిరణ్‌....
గుంటూరుహోమ్

కొండవీటివాగు పై రెండు లైన్ల వంతెన

Satyam News
రాజధాని అమరావతిలోకి ప్రవేశించే అతి ముఖ్యమైన రహదారి అయిన కొండవీటి వాగు కరకట్ట స్లూయిస్ వద్ద రెండు లైన్ల వంతెన ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ వంతెన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు,...
చిత్తూరుహోమ్

నెల్లూరు తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన

Satyam News
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి...
శ్రీకాకుళంహోమ్

జీసీసీ పెట్రోల్ బంక్ నిర్మాణ పనుల పరిశీలన

Satyam News
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పరిధిలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న కొత్త పెట్రోల్ బంక్ పనులను జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ స్వయంగా పరిశీలించారు....