శ్రీశైలానికి కాలినడకన చేరుకున్న కర్ణాటక భక్తులు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి అనేకమంది భక్తులు భక్తి శ్రద్ధలతో కాలినడకన ప్రయాణిస్తూ శ్రీశైలం చేరుకున్నారు. పలుదినాల పాటు పాదయాత్రగా ప్రయాణం చేసి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ...
