27.1 C
Hyderabad
September 21, 2026
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ తిమ్మప్ప స్వామి కి గొడుగుల వితరణ

ఆది శిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మండల పరిధిలోని బూడిదపాడు గ్రామానికి చెందిన రాజు దంపతులు ఐదు గొడుగులను బహుకరించారు.

ఆదివారం రాత్రి దేవాలయ ఆవరణలో పల్లకి సేవ రథోత్సవ కార్యక్రమం నిర్వహించిన రాజు దంపతులు వారు బహుకరించిన గొడుగులను స్వామివారికి సేవలో వినియోగించారు.

అనంతరం స్వామికి ఆలయ అర్చకులు వాల్మీకి పూజారులు సమక్షంలో అందజేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు వారికి శాలువాతో ఘనంగా సన్మానించారు.

Related posts

గంజాయి రహిత సమాజమే మా లక్ష్యం

Satyam News

మునిసిపల్ చైర్మన్ ఆర్యవైశ్య మహిళ ఎన్నిక

Satyam News

దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు

Satyam News

బడ్జెట్ ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Satyam News

ముంబైలో ఘోరం: గాల్లో ఆగిపోయిన మోనోరైళ్లు

Satyam News

అంబర్‌పేట్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

Satyam News

Leave a Comment