జగన్కు బిగ్షాక్…10,700 ఎకరాల బ్రాహ్మణి స్టీల్స్ భూములు సీజ్!
రాయలసీమ డెవలప్మెంట్ పేరుతో దశాబ్ధాల క్రితం జరిగిన భారీ భూ దోపిడికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముగింపు పలికింది. YSR హయాంలో జరిగిన అతిపెద్ద ల్యాండ్ స్కామ్పై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కడప...
