Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జన్నార్ ని అన్నమయ్య జిల్లా...
భారత్ మరియు బ్రెజిల్ దేశాలు రాబోయే ఐదేళ్లలో తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్ల మార్కును దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. భారత్ పర్యటనకు వచ్చిన బ్రెజిల్...
నందమూరి బాలకృష్ణ..సిల్వర్ స్క్రీన్ మీద గర్జించే సింహం మాత్రమే కాదు…నియోజకవర్గ ప్రజల కష్టాల్లో తోడుండే అసలైన ప్రజా నాయకుడు. హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ..సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా...
హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న 25ఏళ్లలోపు విద్యార్థుల కోసం ఇంటర్న్ షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్ లను ప్రారంభించారు. ఎంపికైన వారు ఆధునిక పోలీసింగ్, డేటా అనాలసిస్,...
వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లోని హరిత హోటల్లో ఈరోజు జరిగిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే...
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు, ఆ పార్టీ ఎమ్మెల్సీలకు రాజీనామా చేసే దమ్ము ఉందా? అని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు , డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ప్రశ్నించారు. హిందుత్వమన్నా, హిందువుల మనోభావాలన్నా వైకాపా...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం మహాపచారం జరిగింది. ఇందాపూర్ డెయిరీ నెయ్యి అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టిన వైసీపీ సభ్యులు, శ్రీ వేంకటేశ్వరస్వామి ఫోటోలతో నిరసనకు దిగి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. సభలో దేవుడి ఫోటోలను...
ఏఐ సదస్సు లో బాగంగా పీఎం మోడీని ఏఐసీసీ జాతీయ నేత రాహుల్ తీవ్రంగా విమర్శించడంపై బీజేపీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీని ఉత్తరాంధ్ర విజయనగరం లో బీజేపీ నేతలు...
గంజాయి విక్రయించినా, గంజాయితో పట్టుబడినా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలు కు పంపుతామని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణ్ రావు శనివారం హెచ్చరించారు. ఈ మేరకు రూరల్ కార్యాలయంలోనే గంట్యాడ,...
భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలు 18 శాతం నుంచి 10 శాతానికి తగ్గాయి. ఇదేదో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వరం అనుకునేరు…. కాదు… కాదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్...