Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఇరాన్ అణు సామర్థ్యాలను అణిచివేసే వరకు ఇజ్రాయెల్, అమెరికా దళాలు తమ సైనిక చర్యలను ఆపబోవని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ స్పష్టం చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం మరియు పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ శక్తులు సృష్టించిన కొత్త సమీకరణాల నేపథ్యంలో భారత ప్రభుత్వం పాటిస్తున్న నిశ్శబ్దం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇటువంటి అంతర్జాతీయ...
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటుచేసుకున్న ఘోర విస్ఫోటనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ బాధితులను పరామర్శించి...
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల కోసం పార్టీ నిర్వహించిన ఒక రహస్య సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గ్రేటర్ పరిధిలోని మొత్తం 300...
పెళ్లి చేసుకున్న తర్వాత.. కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరికి వెళ్లిన విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, బల్మూర్ మండలంలోని తుమ్మన్ పేట వీరి సొంత గ్రామం....
స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జెఎఫ్ఐ) జాతీయ మహాసభ 2026 మార్చి 13 నుంచి 16 వరకు న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించబడనుంది. 23 సంవత్సరాల విరామం అనంతరం ఈ ప్రతిష్టాత్మక వార్షిక సమావేశం...
ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి బూస్ట్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటికొచ్చింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ నిర్మించడానికి ప్లాన్ సిద్ధమైందట. ఇందుకోసం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది....
తిరుమల లోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఇరువురు భక్తులు పరస్పర ఘర్షణ కు దిగిన సంఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది....
పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు....
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో తన సొంత స్థలం కూడా కోల్పోయానని మంత్రి నారాయణ చెప్పారు. 2001లో రాష్ట్రం విడిపోకముందే విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లులో తాను కొనుగోలు చేసిన 60...