Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
హిందీ సినీ రంగంలో ప్రముఖ కథా రచయితగా గుర్తింపు పొందిన సలీమ్ ఖాన్ ను లీలావతి హాస్పిటల్లోని ఐసీయూలో చేర్చారు. ముంబైలో ఉన్న ఈ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. అయితే ఆయన ఆసుపత్రిలో...
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అనే మూడు...
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నల్లగొండను “సూపర్ స్మార్ట్ సిటీ”గా తీర్చిదిద్దుతానని గతంలోనే ప్రకటించిన ఆయన,...
కార్పొరేట్ ఉద్యోగులకే కాదు.. రైతులకూ క్రెడిట్ కార్డులు అందజేస్తోంది మోడీ సర్కారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అన్నదాతకు అవసరంలో రుణ సదుపాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ని...
అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వాలని ఓ సీనియర్ న్యాయవాది పిటిషనర్ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదు న్యాయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ ఫిర్యాదును...
శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా కడప నగరం శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ నందుగల విగ్రహానికి టిడిపి నగర ఉపాధ్యక్షులు అడ్వకేట్ గౌతమ్ కుమార్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి మీడియాతో మాట్లాడుతూ నందు...
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF) విజయవాడ జోన్ 1998 బ్యాచ్కు చెందిన ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వై. రాజశేఖర్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన 2024...
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారంలో ఉన్న టాలీవుడ్...
ఏపీని ఏవియేషన్ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ టార్గెట్ చేరుకొనే దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు. భోగాపురంలో ఏవియేషన్ ఎడ్యూసిటీ.. కుప్పంలో పైలెంట్ ట్రైనింగ్...
ఉత్తర కొరియా దేశ అత్యున్నత నాయకుడు కిమ్ తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తెను తీర్చిదిద్దతున్నాడు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతున్నది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఆయన సోదరి...