ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, అప్పటి జగన్ ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం. తన వద్ద నమ్మకంగా పనిచేసిన దళిత యువకుడిని MLC అనంతబాబు కిరాతకంగా చంపి,...
ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన కీలక నేతలు, అధికారులే లక్ష్యంగా...
పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును.. జగన్ ఇంట్లో దాచిపెట్టారని సంచలన ఆరోపణ చేశారు మహాసేన రాజేశ్. రెండు రోజుల్లో అనంతబాబుని చట్టానికి అప్పగించకపోతే.. వేలాది మంది దళితులతో తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడిస్తామని హెచ్చరించారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని నగరం అమరావతి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి నగరాన్ని భారతదేశ అధికారిక పటంలో రాజధానిగా నమోదు చేశారు. దీని ద్వారా అమరావతి రాజధాని హోదాకు మరింత...
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గా పనిచేసిన కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తుడు లాగా ఏనాడు ప్రవర్తించలేదు. ఉద్యోగం లో ఉన్నా వైసీపీ నాయకుడు గానే ఉన్నాడు. మాజీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. తన పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి నేడు...
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) ఆమోదం పొందకపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఈ సందర్భంగా...
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కచ్చితంగా చెప్పారు. చర్చలలో కూడా “ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదు, అదే అత్యంత కీలక విషయం” అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో...
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కి అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆరోపణలపై దర్యాప్తు జరపాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా...