Category : హోమ్

ప్రత్యేకంహోమ్

నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టిన ‘కాక్రోచ్’ వ్యవస్థాపకుడు

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 21 రోజులుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు నిలిపివేసి ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

Satyam News
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద...
కరీంనగర్హోమ్

మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్

Satyam News
పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ...
కరీంనగర్హోమ్

ఒక సంకల్పం… ఒక సేవా యజ్ఞం… ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌

Satyam News
పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలు అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించిన “స్టీల్ బ్యాంక్” కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి...
హైదరాబాద్హోమ్

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

Satyam News
అమాయకులను మోసం చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, భూములను అక్రమంగా కబ్జా చేయడం, జీఎస్టీ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి చిన్న స్థాయి నుంచి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేశారనే...
జాతీయంహోమ్

కలుపు నివారణ మందు పారాక్వాట్ పై నిషేధం

Satyam News
అత్యంత ప్రమాదకరమైన కలుపు నివారణ మందు పారాక్వాట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆరోగ్యం, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పారాక్వాట్‌పై తక్షణమే పూర్తి నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ...
గుంటూరుహోమ్

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ బ్యాంకింగ్ సేవలను ప్రజల ఇంటి గడపకు తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సేవల శాఖ, ఎస్‌ఎల్‌బీసీ,...
విశాఖపట్నంహోమ్

మాదకద్రవ్యాల వినియోగంపై భీమిలిలో ర్యాలీ

Satyam News
మాదకద్రవ్యాల వినియోగంపై యువతలో చైతన్యం కల్పించే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా భీమిలిలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. “డ్రగ్స్ వద్దు – చదువే ముద్దు” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు...
ప్రపంచంహోమ్

అమెరికా స్థావరాలపై దాడులు ఆపని ఇరాన్

Satyam News
గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తూనే ఉన్నది. దాంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో ఇరు దేశాలు...
ముఖ్యంశాలుహోమ్

తల్లికి వందనం: ఈ నెల 22న తల్లుల ఖాతాల్లోకి రూ.10 వేల కోట్లు!

Satyam News
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం అమలుకు కౌంట్‌డౌన్ షురూ అయింది. పేద, మధ్యతరగతి కుటుంబాల తలరాతలను మార్చేస్తూ..విద్యార్థుల తల్లుల బ్యాంక్...