32.2 C
Hyderabad
September 19, 2026
సంపాదకీయంహోమ్

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

#Oman

అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది.‌ గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలను ఒక్కొక్కటిగా ఎటాక్ చేస్తున్నది. గల్ఫ్ దేశాలు ఇరాన్ వ్యూహాత్మక దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

అయితే ఇరాన్ ఒక్క ఒమన్ ని మాత్రం టచ్ చేయలేదు. కారణం ఏమిటంటే దౌత్యం లో ఒమన్ దేశం అమెరికాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అమెరికా, ఇరాన్ లకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నది. చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తూ ఒమన్ ని వదలటం ఎంత కష్టమైనా సరే ఇరాన్ ఆ దేశాన్ని మాత్రం టచ్ చేయలేదు. మతం ఏదైనా స్నేహం విలువైనది. ఒమన్ స్నేహ భావం తో నడిచే దేశం.

గతంలో వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం లో మధ్యవర్తిత్వం వహించింది. ఇక్కడ అమెరికా కు సైనిక స్థావరం లేదు. లేదు అనటం కన్న ఒమన్ ఇవ్వలేదు అనటం నిజం. చుట్టూ ఉన్న బహ్రయిన్ , కువైట్, ఖతార్,UAE, సౌదీ లు మాత్రం అమెరికా కు మద్దతు ఇస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి ఈ దేశాల్లో. చిన్న దేశం స్నేహ భావం కలిగి దేశం ఒమన్. మన భారతీయులు 9 లక్షల మంది ఉన్నారు ఒమన్ దేశంలో..

Related posts

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News

ఇరాన్ కు రష్యా సహాయం చేస్తున్నది: జెలెన్‌స్కీ

Satyam News

డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా

Satyam News

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు

Satyam News

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం

Satyam News

ఒక్కటైన రష్మిక మందన విజయ్ దేవరకొండ

Satyam News

Leave a Comment