సంపాదకీయంహోమ్

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

#Oman

అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది.‌ గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలను ఒక్కొక్కటిగా ఎటాక్ చేస్తున్నది. గల్ఫ్ దేశాలు ఇరాన్ వ్యూహాత్మక దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

అయితే ఇరాన్ ఒక్క ఒమన్ ని మాత్రం టచ్ చేయలేదు. కారణం ఏమిటంటే దౌత్యం లో ఒమన్ దేశం అమెరికాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అమెరికా, ఇరాన్ లకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నది. చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తూ ఒమన్ ని వదలటం ఎంత కష్టమైనా సరే ఇరాన్ ఆ దేశాన్ని మాత్రం టచ్ చేయలేదు. మతం ఏదైనా స్నేహం విలువైనది. ఒమన్ స్నేహ భావం తో నడిచే దేశం.

గతంలో వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం లో మధ్యవర్తిత్వం వహించింది. ఇక్కడ అమెరికా కు సైనిక స్థావరం లేదు. లేదు అనటం కన్న ఒమన్ ఇవ్వలేదు అనటం నిజం. చుట్టూ ఉన్న బహ్రయిన్ , కువైట్, ఖతార్,UAE, సౌదీ లు మాత్రం అమెరికా కు మద్దతు ఇస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి ఈ దేశాల్లో. చిన్న దేశం స్నేహ భావం కలిగి దేశం ఒమన్. మన భారతీయులు 9 లక్షల మంది ఉన్నారు ఒమన్ దేశంలో..

Related posts

నందిగామలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహం

Satyam News

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

Satyam News

రిజర్వేషన్ విధానాన్ని సమర్ధంగా అమలు చేయాలి

Satyam News

విమానం కూలి అజిత్ పవర్ మృతి

Satyam News

అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా ప్రణాళిక

Satyam News

పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా

Satyam News

Leave a Comment