కువైట్లో ప్రవాస భారతీయులు అప్రమత్తంగా ఉండాలి
కువైట్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత రాయబారి పరామితా త్రిపాఠి ఇక్కడి భారతీయ సమాజానికి కీలక సందేశాన్ని అందించారు. ప్రవాస భారతీయులందరూ క్షేమంగా ఉండాలని, స్థానిక నిబంధనలను గౌరవిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆమె...
