Category : ప్రపంచం

ప్రపంచంహోమ్

ప్రియురాలిని చంపి భారత్ పరారైన ప్రియుడు

Satyam News
అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ యువతిని భారత్ కే చెందిన ఆమె ప్రియుడు మర్డర్ చేసి పారిపోయిన దారుణ సంఘటన జరిగింది. మెరిల్యాండ్ రాష్ట్రం ఎలికాట్ సిటీకి చెందిన నికితా గోదిశాల (27) జనవరి...
ప్రపంచంహోమ్

పాకిస్తాన్ కు కొత్త షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం

Satyam News
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారత్ తదుపరి చర్యలు తీసుకుంటున్నది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక నిపుణుల కమిటీ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్...
ప్రపంచంహోమ్

కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్య

Satyam News
టొరాంటోలో 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ప్రథమ శ్రేణి హత్య ఆరోపణలపై అనుమానితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు అని టొరాంటో పోలీస్ విడుదల...
ప్రపంచంహోమ్

హిందువు హత్యను ఖండించిన షేక్ హసీనా

Satyam News
బంగ్లాదేశ్–భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిగా తాత్కాలిక ప్రభుత్వమే కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌పై శత్రుత్వ వైఖరి...
ప్రపంచంహోమ్

ఇమ్రాన్ ఖాన్ భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష

Satyam News
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీలకు తోషాఖానా–2 అవినీతి కేసులో శనివారం కోర్టు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్‌కు 73 ఏళ్లు కాగా, ఆయన...
ప్రపంచంహోమ్

ఇది కొంచెం పెద్ద విషయమే… ఓపిగ్గా చదవండి

Satyam News
పశ్చిమ జపాన్‌లోని ఒక కల్యాణ మండపంలో సంగీతం మోగుతున్నది. తెల్లని వెడ్డింగ్ గౌన్‌ ధరించి, తలపై కిరీటం పెట్టుకున్న యురినా నోగుచీ కన్నీళ్లు తుడుచుకుంటూ నిలిచింది. ఆమె ముందు భర్త కాబోయే వ్యక్తి నిలబడి...
ప్రపంచంహోమ్

సిడ్నీ ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ లింక్

Satyam News
సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ఇద్దరిలో ఒక వ్యక్తిని సాజిద్ అక్రమ్ గా గుర్తించారు. సాజిద్ అంతర్జాతీయ...
ప్రపంచంహోమ్

బీచ్ లో పేలుడు: 11 మంది మృతి

Satyam News
ఆహ్లాదకరంగా ఉన్న బీచ్ ఒక్క సారిగా భీకర శబ్దాలతో ఉలిక్కిపడింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఆదివారం భయానక ఉగ్రదాడికి వేదికైంది. హనుక్కా పండుగ తొలి రోజును జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలపై...
ప్రపంచంహోమ్

ట్రంప్ నిర్ణయానికి ఎదురుతిరిగిన ఆ ముగ్గురు….

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. 50 శాతం సుంకం విధింపు అమెరికా కార్మికులు, వినియోగదారులు...
ప్రపంచంహోమ్

చర్చలు ఫలప్రదం… బంధం మరింత పటిష్టం

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలవంతం అయ్యాయి. భారత–రష్యా మధ్య వ్యాపార లక్ష్యంగా 2030 నాటికి $100 బిలియన్ వ్యాపార విలువను చేరుకోవాలని ఇద్దరూ ఉద్దేశించుకున్నారు....