Category : వార్తలు

జాతీయంహోమ్

ఢిల్లీలో పేలుళ్లకు పాకిస్తాన్ తాజా కుట్ర

Satyam News
భారత్ పై పాకిస్తాన్ కుట్రలు మానడం లేదు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక దేవాలయం, ఢిల్లీ-సోనేపట్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ ఢాబా, అలాగే హర్యానాలోని సైనిక శిబిరంపై...
ప్రపంచంహోమ్

హాంటా వైరస్ తో ఇద్దరు భారతీయ నౌకా సిబ్బంది?

Satyam News
డచ్‌కు చెందిన విలాసవంతమైన సముద్ర నౌక ఎంవీ హోండియస్‌లో హాంటా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ నౌకలో ఇప్పటివరకు ఐదు హాంటా వైరస్ కేసులు నిర్ధారణ కాగా, ముగ్గురు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా...
జాతీయంహోమ్

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News
మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2026 మే 7 నుంచి పశ్చిమ బెంగాల్ శాసనసభ...
ప్రపంచంహోమ్

పాకిస్తాన్ కు మళ్లీ హెచ్చరిక జారీ చేసిన భారత్

Satyam News
సరిహద్దుల్లో ఏ మాత్రం అతిగా ప్రవర్తించినా ఒక్క క్షణం కూడా ఉపేక్షించేది లేదని భారత్ మరొక్క మారు పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవం సందర్భంగా భారత సైన్యం పాకిస్థాన్‌కు మరోసారి...
ముఖ్యంశాలుహోమ్

ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే ఊరుకోం

Satyam News
ప్రత్యేక ఓటరు సవరణ లో తప్పిదాలు జరిగితే ఊరుకోబోమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పద్మారావు నగర్ లోని SIR కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమం...
క్రీడలుహోమ్

RPL సీజన్-1 విజేతగా చీపురుపల్లి జట్టు

Satyam News
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువనాయకులు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు సొంత నిధులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “రామ్ మల్లిక్ నాయుడు ప్రీమియర్ లీగ్ (RPL) సీజన్–1” క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా...
జాతీయంహోమ్

ప్రతీకార చర్యలకు దిగుతున్న మమతా బెనర్జీ పార్టీ

Satyam News
ఓటమిని తట్టుకోలేని మమతా బెనర్జీ పార్టీ వారు ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. మమతా బెనర్జీ ప్రత్యర్థి సువేందు అధికారి కార్యనిర్వాహక సహాయకుడు చంద్రనాథ్ రాథ్ హత్య ఈ కోవకే చెందుతుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి.!

Satyam News
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్  రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తయారీ కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దాదాపు రూ. 2,508 కోట్ల పెట్టుబడితో...
ముఖ్యంశాలుహోమ్

హై స్పీడ్ రైల్‌ నెట్‌వర్క్‌ హబ్‌గా ఏపీ

Satyam News
రైల్వే నెట్‌వర్క్‌లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. దేశంలో రాబోయే హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రాజెక్టులో ఏపీ మేజర్‌ సెంటర్‌గా మారనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌లు రెడీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌...
జాతీయంహోమ్

దళపతి విజయ్ కు కాంగ్రెస్ మద్దతు

Satyam News
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన దళపతి విజయ్ కు కాంగ్రెస్ పార్టీ తన మద్దతు తెలిపింది. దాంతో తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...