Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

టీటీడీ కాలేజీల ఆన్ లైన్ అడ్మిషన్లు ప్రారంభం

Satyam News
శ్రీ వేoకటేశ్వర స్వామి కృపతో టి .టి .డి . తిరుపతి లో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలలో 2027-2026 విద్యా సంవత్సరమునకు ప్రవేశముల ప్రక్రియ...
ప్రపంచంహోమ్

సోషల్ మీడియాపై నిషేధం: ఒక సంచలనం

Satyam News
చైనాలో సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆంక్షలు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, న్యాయం, విద్య వంటి కీలక రంగాల్లో అనర్హులైన వ్యక్తులు తప్పుదోవ పట్టించే సమాచారం అందించకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం నిబంధనలు...
ముఖ్యంశాలుహోమ్

భార్య ఎక్కువ తింటున్నదని హత్య చేసిన భర్త

Satyam News
భార్య లావుగా ఉందని, ఎక్కువ తింటున్నదని ఆమెను చంపేశాడొక భర్త. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లో ఈ సంఘటన జరిగింది. భద్రిపల్లె పద్మ, బద్రి పల్లి కిరణ్ లకు...
జాతీయంహోమ్

9న సువేందు అధికారి ప్రమాణ స్వీకారం?

Satyam News
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మే 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుండగా, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మే 9న జరగనుందని...
ముఖ్యంశాలుహోమ్

మమతా బెనర్జీని దెబ్బతీసిన అహంకారం

Satyam News
వాస్తవాలను గ్రహించకుండా అహంకారంతో ప్రవర్తించడం వల్లే మమతా బెనర్జీకి ఘోర పరాభవం ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని రాజకీయ కారణంగా మమతా బెనర్జీ ప్రచారం చేశారు. దాంతో...
జాతీయంహోమ్

టివికే విజయ్ ఇంట్లో పండుగ వాతావరణం

Satyam News
చెన్నై నగరంలోని ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ దంపతుల నివాసం ఇప్పుడు పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా వెలువడుతున్న ప్రారంభ ట్రెండ్స్‌లో, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి...
ప్రపంచంహోమ్

అమెరికా ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలౌతుందా?

Satyam News
అమెరికా–ఇరాన్ మధ్య పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా కొనసాగుతోంది. యుద్ధం పూర్తిగా ఆగకపోయినా, తాత్కాలిక విరమణ తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి మళ్లీ యుద్ధ దిశగా వెళ్లే అవకాశాలు...
జాతీయంహోమ్

ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9 మంది మృతి

Satyam News
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న నివాస సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక వివరాలు సూచిస్తున్నాయి. ఏసీ...
ముఖ్యంశాలుహోమ్

కాలువల మరమ్మత్తు కోసం 397 కోట్లు విడుదల

Satyam News
నీటిపారుదల రంగంలో అత్యంత కీలకమైన కాలువల వ్యవస్థ నిర్వహణకు గాను రూ. 397 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ పనులన్నీ వచ్చే...
ప్రపంచంహోమ్

వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌-2026 లో దిగజారిన భారత్‌

Satyam News
పత్రికా స్వేచ్ఛ లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ర్యాంకు ఏటికేడూ పడిపోతోంది. ఈ ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ 2026′ ర్యాంకింగ్స్‌లో భారత్‌ ర్యాంకు 157కు పడిపోయింది. శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌,...