Tag : Andhrapradesh

ప్రపంచంహోమ్

హ్యూమన్ ట్రాఫికింగ్‌ కేసులో వైసీపీ కార్యకర్త..అమెరికాలో అరెస్టు.!

Satyam News
వైసీపీ కార్యకర్తల అరాచకాలు కేవలం ఏపీకే పరిమితం కాలేదు..ఇప్పుడు సప్త సముద్రాలు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన ఫ్యాన్ బ్యాచ్, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లోనూ నేరాలకు పాల్పడుతున్నారు. జార్జియాలో...
ప్రత్యేకంహోమ్

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, సీఓటర్ (CVoter) వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ మధ్య జరిగిన తాజా చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏపీలో అధికార...
ముఖ్యంశాలుహోమ్

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన

Satyam News
అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా భావించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని… వాటిని నిబద్దతతో...
సంపాదకీయంహోమ్

యువతకు చూపాల్సింది రీల్స్ కాదు… భవిష్యత్తు

Satyam News
మన యువతకు, తల్లిదండ్రులకు రీల్స్ కాదు చూపాల్సింది, దేశ అత్యున్నత ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి లాంటి వారి మాటలు. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ ఒక మలుపు తీసుకుంటోంది. యువత భవిష్యత్తుకు...
ప్రత్యేకంహోమ్

రాయలసీమ లిఫ్ట్‌…. వైసీపీ వాదనలో అసలు నిజం ఇదే….!!

Satyam News
కృష్ణా జలాలపై మరోసారి రాజకీయం ప్రారంభమైంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసుపై హాట్‌ హాట్‌ డిస్కషన్‌ జరుగుతున్న సమయంలో.. వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై పోలిటిక్స్‌ చేస్తున్నారు. కల్తీ...
ప్రత్యేకంహోమ్

వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడమే ధ్యేయం

Satyam News
తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినని, ఈ విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై...
ముఖ్యంశాలుహోమ్

కల్తీ నెయ్యిపై మరో కమిటీ..నిర్ణయం సరైనదేనా?

Satyam News
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ వ్యవహారంపై సిట్‌ సమర్పించిన 11 పేజీల నివేదికపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో...
ప్రత్యేకంహోమ్

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతిలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన హస్తినకు బయలుదేరుతారు. షెడ్యూల్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 3...
విశాఖపట్నంహోమ్

చట్టాన్ని గౌరవించాలి సంయమనం పాటించాలి

Satyam News
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనలతో పార్టీ శ్రేణులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి 30 వేల కోట్ల కేంద్ర గ్రాంట్‌…. ఐదేళ్లలో అదనంగా 80 వేల కోట్లు

Satyam News
కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక కేటాయింపులు లేవు. గత రెండు బడ్జెట్‌లలో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి 12 వేల 500 కోట్లు, అమరావతికి 50 వేల కోట్లు ఇచ్చారు....