ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. 14 తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్...
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16 ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు 16,627 కోట్ల రూపాయలను గ్రాంట్ రూపంలో మంజూరు చేసింది. ఇందులో బేసిక్ గ్రాంట్...
మాజీ ముఖ్యమంత్రి జగన్ శవ రాజకీయాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. సొంత తండ్రి, బాబాయ్ చావులను నిచ్చెన మెట్లుగా చేసుకొని.. సాధారణ ఎంపీ స్థాయి నుంచి...
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి, శవ రాజకీయాలతో లబ్ధి పొందాలని చూసిన వైసీపీ కుట్ర విశాఖ సాక్షిగా మరోసారి...
ఇరాన్ తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు మరో సారి నోరుపారేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ఈసారి మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలను అనవసరంగా ఆలస్యం చేస్తోందని,...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైసీపీ డర్టీ పాలిటిక్స్ ప్రారంభించింది. మృతుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయిన విషాద సమయంలోనూ.. ఉద్యోగ సంఘాల ముసుగులను రెచ్చగొట్టి.. గొడ్డలి పార్టీ శవ రాజకీయాలు చేస్తోంది. స్టీల్...
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభ భూ రికార్డుల పంపిణీలో మైలురాయిగా నిలిచింది. మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బ్లాక్చైన్...
విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు వచ్చిన సమాచారం తనను తీవ్రంగా కలచివేసిందని...
ఫిలిప్పీన్స్ మొత్తం భూ కంపంతో వణికిపోయింది. దక్షిణ ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా కనీసం నలుగురు మృతి చెందగా, 200...
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల సర్వేయర్ యక్కలదేవి కుమారస్వామిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. భూమి సర్వే నిర్వహించేందుకు ఫిర్యాదిదారుడి నుంచి లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఆరోపణలపై ఏసీబీ...