కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ చేతిలో బాధితురాలై మైనర్ బాలిక తల్లి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తన కుటుంబానికి, తన కూతురికి...
ఇంధన పొదుపు కోసం వారంలో ఒక రోజు ‘ నో వెహికల్ డే’ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారధి కేబినెట్లో ముఖ్యమంత్రి చేసిన ఈ...
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి...
తైవాన్ విషయంలో అమెరికా ఎలాంటి పొరబాటు నిర్ణయాలు తీసుకున్నా సహించేది లేదని చైనా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా వాణిజ్య ఒప్పందాలతో బాటు తైవాన్ అంశంపై కూడా చర్చించినట్లు...
కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ డీ సతీషన్ ను అధిష్టానం ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించిన దాదాపు పది రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందూ అధికారి శాంతి భద్రతల పర్యవేక్షణపై నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దులలో నిఘా తీవ్ర తరం చేయడంతో బాటు చొరబాటుదారులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా...
ఢిల్లీలో మరొక ఘోరం జరిగింది. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఓ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి...
పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లేందుకు మే 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు “జెండా పండుగ” నిర్వహించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని...
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడే కీలక పరిణామం చోటుచేసుకుంది. VCK అధికారికంగా TVK కు మద్దతు ప్రకటించడంతో నటుడు-రాజకీయ నాయకుడు విజయ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మరింత బలంగా ముందుకు సాగుతున్నారు. వీసీకే అధ్యక్షుడు...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ ఎన్...