Tag : #BreakingNews

కృష్ణహోమ్

జగన్ ముందు అమరావతి పెట్టిన మరో పరీక్ష

Satyam News
అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 28న (మార్చి 28, 2026) ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ఖరారు...
జాతీయంహోమ్

జోధ్‌పూర్‌లో ఐసిస్ హ్యాండ్లర్ అరెస్ట్: ఏపీ పోలీసుల ఆపరేషన్

Satyam News
రాజస్థాన్‌లోని జోథ్ పూర్ నగరంలో భారీ యాంటీ-టెరర్ ఆపరేషన్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ISIS కు సంబంధం ఉన్న ఓ హ్యాండ్లర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా...
మెదక్హోమ్

సీఎం రేవంత్ కు నర్సస్ అసోసియేషన్ కృతజ్ఞతలు

Satyam News
తెలంగాణ శాసనసభలో ఈ రోజు  తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) రద్దు బిల్లు ఆమోదం పొందడం ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ తెలిపింది. గత...
ప్రత్యేకంహోమ్

అమెరికా రాజీ యత్నాన్ని బూటకం అన్న ఇరాన్

Satyam News
యుద్ధం విరమించేందుకు అమెరికా చేసిన 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. అంతే కాకుండా ఈ ప్రతిపాదనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సైన్యంలోని ఖాతమ్ అల్ అన్ బియా సెంట్రల్...
ప్రత్యేకంహోమ్

కువైట్ విమానాశ్రయం పై డ్రోన్ దాడి

Satyam News
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీ డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. విమానాశ్రయ ఆవరణలోని ఇంధన ట్యాంకును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని కువైట్...
హైదరాబాద్హోమ్

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు...
ప్రత్యేకంహోమ్

మతం మారిన వారి ఎస్సీ రిజర్వేషన్ రద్దు

Satyam News
భారత సుప్రీంకోర్టు మత మార్పిడి అంశంపై అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం, హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను కాకుండా ఇతర మతాల్లోకి మారే వ్యక్తులు తమ...
కరీంనగర్హోమ్

హనుమాన్ స్వాములకు సర్పంచి ఎండి మొయిజ్ భిక్ష

Satyam News
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో  మంగళవారం రోజున మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు రామడుగు గ్రామసర్పంచి ఎండి మొయిజ్ సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం...
గుంటూరుహోమ్

మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్..

Satyam News
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు,...
ప్రపంచంహోమ్

హోర్మోజ్ జలసంధి నుంచి భారత్ కు మరో రెండు నౌకలు

Satyam News
హోర్మోజ్ జలసంధి నుంచి మరో రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు విజయవంతంగా బయటకు వచ్చాయి. పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు కీలకమైన హోర్మోజ్ జలసంధి...