Tag : #Iran

ప్రపంచంహోమ్

దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు మేం సిద్ధం

Satyam News
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని కాపాడేందుకు ఇప్పటివరకు 1.4 కోట్లకు పైగా ఇరానీయులు...
ప్రపంచంహోమ్

సౌదీ యువరాజు వివాదస్పద నిర్ణయం: ఆందోళన లో ముస్లింలు

Satyam News
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS), ఇరాన్‌పై దాడులు చేయడానికి వీలుగా తాయిఫ్‌లోని కింగ్ ఫహద్ ఎయిర్ బేస్‌ను అమెరికా దళాలకు అప్పగించారనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ...
ప్రపంచంహోమ్

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తాం

Satyam News
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (IRGC) తాజాగా “ఆపరేషన్ ట్రూ ప్రామిస్–4”లో భాగంగా 72వ దాడి తరంగాన్ని (Wave 72) నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ దాడికి “యా రసూల్ అల్లాహ్” అనే...
ప్రత్యేకంహోమ్

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

Satyam News
భారత్ కు అతిధిగా వచ్చి తిరిగి వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి తో శ్రీలంక తీరంలో దాడి చేసి 130 మందిని హతమార్చిన సంఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. ఈ...
ప్రపంచంహోమ్

అమెరికా ఆయిల్ దాహం: ఇరాన్‌లో మృతుల సంఖ్య 1145

Satyam News
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు...
సంపాదకీయంహోమ్

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

Satyam News
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది.‌ గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా...
ప్రపంచంహోమ్

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేయగా, దానికి ప్రతిగా...
ప్రత్యేకంహోమ్

అయతొల్లా అలీ ఖమేనీ ని చంపేసిన అమెరికా

Satyam News
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలైన తస్నిమ్ మరియు ఫార్స్ ధృవీకరించాయి. ఈ అకస్మాత్తు పరిణామంతో మధ్యప్రాచ్యంలో...