జగన్ పాలనలో ప్రభుత్వ స్కూల్స్ నుండి10 లక్షల మంది విద్యార్ధులు ఔట్
వైసీపీ హయాంలో విద్యారంగం విధ్వంసం గురించి మంత్రి నారా లోకేశ్ శాసనసభ వేదిక సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ పాలనలో పది లక్షల మంది విద్యార్ధులను బడులకు దూరం చేశారని తెలిపారు. విద్యార్ధులు ఏ...
