Tag : YSRCongressParty

పశ్చిమగోదావరిహోమ్

మొగుడు పెళ్ళాం కలిసి చంపేసారు….

Satyam News
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యలో YSRCP ఎమ్మెల్సీ అనంత బాబు, ఆయన భార్య నేరుగా పాల్గొన్నట్లు SIT వెల్లడించింది. ‘రోడ్డు ప్రమాదం’గా చెబుతూ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం నుంచి ఫోరెన్సిక్ సాక్ష్యాల వరకూ భయానక...
ప్రత్యేకంహోమ్

బొత్సాకు హెరిటేజ్ లీగల్ నోటీసు

Satyam News
గత కొద్ది రోజులుగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసు పంపింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి సరఫరా టెండర్ పొందిన ఇండాపూర్...
విశాఖపట్నంహోమ్

దేవదేవుడి లడ్డూ కల్తీపై గర్జించిన స్వామీజీలు

Satyam News
తిరుమల దేవదేవుని లడ్డూ కల్తీపై ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం (ఆందోళన) నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో తయారయ్యే ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందనే...
ప్రత్యేకంహోమ్

ఇందాపూర్‌.. వైసీపీ….. ఓ కల్తీ కథ…!!

Satyam News
కల్తీ నెయ్యి స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ.. కట్టు కథలతో జనాల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. వినే వాళ్లుంటే జగన్‌ అండ్‌ కో ఎన్ని అబద్దాలైనా చెబుతారు. ఈ అబద్దాల స్కీమ్‌ని...
ముఖ్యంశాలుహోమ్

ధర్మం మంటగలిస్తే… ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?

Satyam News
ఆధ్యాత్మికతకు నిలువుటద్దం కోటప్పకొండ. ఏటా మహాశివరాత్రి వేళ, లక్షలాది మంది భక్తులు తమ గ్రామాల గౌరవాన్ని ‘ప్రభలు’గా మలచి ఆ త్రికూటేశ్వరుని పాదాల చెంతకు చేరుస్తారు. కానీ, ఈ ఏడాది ఆ సంబరాల్లో ఒక...
సంపాదకీయంహోమ్

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News
సత్యం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందన్న సామెత, ప్రస్తుతం వైకాపా సోషల్ మీడియా వికృత పోకడలకు అద్దం పడుతోంది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తమ హయాంలో జరిగిన అపరాధాలను కప్పిపుచ్చుకోవడానికి,...
సంపాదకీయంహోమ్

పాలెగాళ్ల ‘డిజిటల్ ఫ్యాక్షనిజం’.. హెరిటేజ్ మీద వ్యవస్థీకృత కుట్ర!

Satyam News
రాయలసీమ పాలెగాళ్ల చరిత్రలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒక చీకటి అధ్యాయం ఉంది. ఆనాడు పగవాడిని దెబ్బతీయడానికి ప్రత్యర్థి పొలాల్లోకి చొరబడి, రాత్రికి రాత్రే పంటను తగలబెట్టడం, ఏళ్ళ తరబడి పెంచిన తోటలను నరకడం, బావుల్లో...
తూర్పుగోదావరిహోమ్

రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు తరలింపు

Satyam News
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు నాయకుడిగా చెప్పుకుంటున్న అంబటి రాంబాబును పోలీసులు శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. గత ఏడాది నవంబర్ 12న జరిగిన...
ప్రత్యేకంహోమ్

పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం

Satyam News
“రాజధాని అమరావతిని స్మశానం, ఏడారి అని మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంట… ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరు రాజధాని… ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధానా..?...
ప్రత్యేకంహోమ్

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో…

Satyam News
దేశవ్యాప్తంగా వరుసగా ఎన్నికవుతున్న పార్లమెంట్ సభ్యుల ఆస్తులు గత పదేళ్లలో కళ్లు చెదిరే రీతిలో పెరిగాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా విశ్లేషణలో వెల్లడించింది. 2014 నుండి 2024 మధ్య...