తిరుమలలో పట్టు శాలువాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీ ఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అవకతవకలలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం...
ఏపీ పోలిటిక్స్లో రాజకీయ వారసులకు కొదవేమీ లేదు. ఇప్పుడు ఇదే కోటాలో మరో నేత రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు.. దివంగత వంగవీటి మోహనరంగా కుమార్తె.. ఆశా కిరణ్....
చావు ఇంటికి పరామ్శకు వెళ్తే.. రప్పా రప్పా అంటారు.. పెళ్లి చేసుకున్న కొత్త జంటను దీవించడానికి పిలిస్తే అక్కడా అదే రప్పా రప్పా.. లొకేషన్ ఏదైనా… సందర్భం ఎలాంటిదైనా.. వన్స్ జగన్ స్టెప్ ఔట్.....
బెజవాడ డ్రగ్స్ కేసుపై పోలీసుల ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పట్టుబడ్డ నిందితుడు లోహిత్ యాదవ్ ను నెల్లూరు జైల్లో పోలీసులు విచారించారు. అదే విధంగా పోలీసులు లోహిత్ యాదవ్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కి...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ వ్యవహారంలో దర్యాప్తు ఒక కొలిక్కి వస్తున్నట్లే కనిపిస్తున్నది. కల్తీ జరిగిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వై...
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం బయటపడటంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ సదరన్...
అనకాపల్లి జిల్లాలోని యస్ రాయవరంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అతిథులుగా...
ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీయగా దాన్ని కులాలకు ఆపాదిస్తూ వైసీపీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. కమ్మ కాపు కులాల మధ్య వివాదంగా దీన్ని చూపుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి....
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి తలనొప్పులు తప్పడం లేదు. వీరిద్దరి వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందని, వీరి స్వంత సమస్యలకు పార్టీని అడ్డుపెట్టుకుంటున్నారని, పార్టీకి బలం కావాల్సిన...
అసత్యాలతో అప్రతిష్టపాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లే కనిపిస్తున్నది. తిరుపతికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను...