Author : Satyam News

2954 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
కరీంనగర్హోమ్

సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు 20న నిరాహార దీక్ష

Satyam News
సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం జూలై 20వ తేదీన రామగుండంలో కుటుంబ సభ్యులతో కలిసి ‘వంటావార్పు – మహా నిరాహార దీక్ష’ చేపట్టనున్నట్లు హెచ్ఎంఎస్ (HMS), తెలంగాణ రక్షణ సేన నాయకులు...
క్రీడలుహోమ్

ఫెసపల్లో వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన నగర క్రీడాకారులు

Satyam News
ఆస్ట్రేలియాలో త్వరలో జరగనున్న ఫెసపల్లో వరల్డ్ కప్ పోటీలకు నగరానికి చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఫెసపల్లో అసోసియేషన్ అధ్యక్షుడు రేణుక...
హైదరాబాద్హోమ్

మహిళల ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Satyam News
మహిళల ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులపై అవగాహన కల్పించేందుకు ఫెహ్మికేర్ హాస్పిటల్ నిర్వహించిన రెండు రోజుల జాతీయ విద్యా సదస్సు “ఫెహ్మికాన్ 2026” (FEHMICON 2026) హైదరాబాద్‌లో ఘనంగా...
ప్రత్యేకంహోమ్

ప్రశ్న రావణ్ ముఠా వెనుక ఐఏఎస్ అధికారులు?

Satyam News
సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తున్న ‘జోసెఫ్ రావణ్’ వీడియోల వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్, భారీ కుట్ర దాగి ఉన్నట్లు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా...
ప్రపంచంహోమ్

హార్మోజ్ జలసంధిని మళ్ళీ మూసేసిన ఇరాన్

Satyam News
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హోర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న...
సినిమాహోమ్

సంగీత సరస్వతి ఎస్. జానకి కన్నుమూత

Satyam News
తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. సుప్రసిద్ధ నేపథ్య గాయని, సంగీత సరస్వతి ఎస్. జానకి (88) మైసూర్ లో గుండెపోటుతో కన్నుమూశారు. మైసూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స...
జాతీయంహోమ్

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు: 3 వేల మంది టీచర్ల తొలగింపు!

Satyam News
బీహార్ ప్రభుత్వం 3,035 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వీరు నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ చేసిన విద్యార్హత ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు విజిలెన్స్ బ్యూరో దర్యాప్తులో తేలిందని ప్రభుత్వం తెలిపింది. 2006...
జాతీయంహోమ్

ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం శత శాతం పూర్తి

Satyam News
ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరు తో భోగాపురం విమానాశ్రయం శత శాతం పూర్తయిందని,ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫీస్  నుంచీ ఓపెనింగ్ తేదీకి అంతా నిరీక్షిస్తున్నామ‌ని  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు...
విజయనగరంహోమ్

ఈ నెల 14 లోగా డిజిటిలైజేష‌న్  ప్ర‌క్రియ‌ను పూర్తి

Satyam News
డిజిట‌లైజేష‌న్ ప్ర‌క్రియ ముమ్మ‌రంగా జ‌రుగుతోంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 85 శాతం పూర్తి అయ్యింద‌ని ఏపీ రాష్ట్రం విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి శ‌నివారం అన్నారు.ఈ మేర‌కు క‌లెక్ట‌రేట్ లోని తన‌ ఛాంబ‌ర్లో శ‌నివారం...
జాతీయంహోమ్

అమెరికా నౌకాదళంలో భారతీయ బాలిక

Satyam News
భారతీయ మూలాలు కలిగిన ఒక బాలిక బెటాలియన్ కమాండింగ్ అధికారిగా ఎంపిక కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. . కేవలం 17 ఏళ్ల వయస్సులోనే క్వీన్స్‌లోని బెంజమిన్ ఎన్. కార్డోజో ఉన్నత పాఠశాలలో...