Author : Satyam News

3024 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
కరీంనగర్హోమ్

సొంత నియోజకవర్గంలో కేటీఆర్ కు అవమానం

Satyam News
సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెద్దూరులోని బాలాజీ కాలనీకి వెళ్లిన కేటీఆర్‌ను స్థానిక ప్రజలు అడ్డుకుని...
ప్రత్యేకంహోమ్

దేవదేవుడికి అపచారం చేశాం: రోజా, జోగి టాక్ లీక్

Satyam News
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు జోగి రమేష్, రోజా మధ్య జరిగిన ఒక ఆసక్తికర...
కృష్ణహోమ్

రోజా రివర్స్‌ గేర్‌.. ఎవరిది డైవర్షన్‌..? ఏది రాజకీయం..??

Satyam News
కల్తీ నెయ్యి కేసులో సుప్రీం కోర్టు నియమించిన సిట్‌ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది మొదలు.. ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఊపందుకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌.. కూటమి ప్రభుత్వంలోని...
ఖమ్మంహోమ్

ఆంధ్రలో కయ్యం… తెలంగాణ లో మిత్రత్వం

Satyam News
రాజకీయాల్లో పరస్పరం తీవ్రంగా విభేదిస్తూ పొట్లాడుకునే పార్టీలు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక్కటయ్యాయి. సాధారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో రాజకీయ యుద్ధం చేసే కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన,...
అనంతపురంహోమ్

వైసీపీ నేత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు

Satyam News
సత్యసాయి జిల్లా కు చెందిన వైసీపీ నాయుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కవాడి నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి ఉదయం చిలామతురు మండలం లోని అటవీ ప్రాంతం లో అరెస్ట్ చేయడానికి వెళ్లిన...
ప్రత్యేకంహోమ్

బూతులు.. కిడ్నాపులు.. హత్యలు.. జగన్‌ పరామర్శకు ఇవే అర్హతలా..?

Satyam News
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. అధికారం పోయిన తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చిన సందర్భాలన్నీ పరామర్శ యాత్రలే. మరి ఆయన ఎవరిని పరామర్శిస్తున్నారు.. ఎందుకు పరామర్శిస్తున్నారో చూస్తే.. సీఎం...
తూర్పుగోదావరిహోమ్

అధికారంలో ఉంటే రెడ్లు లేక పోతే కాపులు..

Satyam News
వైసీపీ నేత జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా?” అని జగన్‌ను ప్రశ్నించారు....
గుంటూరుహోమ్

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

Satyam News
మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణకు రూ.30 లక్షలు మంజూరు చేయనున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఉదయం కోటప్పకొండ మహాశివరాత్రి వేడుకల నిర్వహణపై మంత్రి ఆనం రామనారాయణ...
ప్రత్యేకంహోమ్

రాయలసీమ లిఫ్ట్‌…. వైసీపీ వాదనలో అసలు నిజం ఇదే….!!

Satyam News
కృష్ణా జలాలపై మరోసారి రాజకీయం ప్రారంభమైంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసుపై హాట్‌ హాట్‌ డిస్కషన్‌ జరుగుతున్న సమయంలో.. వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై పోలిటిక్స్‌ చేస్తున్నారు. కల్తీ...
సినిమాహోమ్

సినీ నటి జయవాహిని కన్నుమూత

Satyam News
తెలుగు సీరియల్స్, సినిమాల్లో నటిగా గుర్తింపు పొందిన జయవాహిని కన్నుమూశారు. ఆమె మణికొండలో నివసిస్తూ, కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందారు. చికిత్స సమయంలో పరిస్థితి మరింత విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆమెను...