గద్వాల చేనేత జరీ చీరలు ఎంతో ప్రఖ్యాతి చెందాయని, ఇక్కడి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం గట్టు మండలం...
భారత సుప్రీంకోర్టు మత మార్పిడి అంశంపై అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం, హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను కాకుండా ఇతర మతాల్లోకి మారే వ్యక్తులు తమ...
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మంగళవారం రోజున మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు రామడుగు గ్రామసర్పంచి ఎండి మొయిజ్ సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం...
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు,...
హోర్మోజ్ జలసంధి నుంచి మరో రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు విజయవంతంగా బయటకు వచ్చాయి. పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు కీలకమైన హోర్మోజ్ జలసంధి...
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో ప్రముఖ సంస్థ స్విగ్గీ మరోసారి తన ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది. ప్రస్తుతం వినియోగదారులపై విధిస్తున్న రూ.14.99 ఫీజుకు అదనంగా రూ.2.59 పెంచుతూ, మొత్తం ప్లాట్ఫామ్ ఫీజును రూ.17.58కు తీసుకెళ్లింది....
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (IRGC)పై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) విరుచుకుపడ్డాయి. నిన్న అర్ధ రాత్రి సమయంలో 50కి పైగా వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కమాండ్ సెంటర్లు, ఆయుధ నిల్వ...
“ఆర్డీటీ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కాదు.. అది లక్షలాది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం.” కొన్ని నెలల క్రితం, ఎఫ్.సి.ఆర్.ఏ (FCRA) అనుమతులు రాక, విదేశీ నిధులు నిలిచిపోయి.. అనంతపురం...
పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము...