అతి కీలకమైన హోర్మోజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును వీడటం లేదు. అంతే కాకుండా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను ఇరాన్ అధికారికంగా బలపరుస్తోంది. ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం, ఇరాన్ ప్రస్తుతం...
అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 28న (మార్చి 28, 2026) ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ఖరారు...
రాజస్థాన్లోని జోథ్ పూర్ నగరంలో భారీ యాంటీ-టెరర్ ఆపరేషన్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ISIS కు సంబంధం ఉన్న ఓ హ్యాండ్లర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా...
తెలంగాణ శాసనసభలో ఈ రోజు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) రద్దు బిల్లు ఆమోదం పొందడం ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ తెలిపింది. గత...
యుద్ధం విరమించేందుకు అమెరికా చేసిన 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. అంతే కాకుండా ఈ ప్రతిపాదనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సైన్యంలోని ఖాతమ్ అల్ అన్ బియా సెంట్రల్...
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీ డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. విమానాశ్రయ ఆవరణలోని ఇంధన ట్యాంకును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని కువైట్...
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు...
భారత సుప్రీంకోర్టు మత మార్పిడి అంశంపై అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం, హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను కాకుండా ఇతర మతాల్లోకి మారే వ్యక్తులు తమ...
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మంగళవారం రోజున మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు రామడుగు గ్రామసర్పంచి ఎండి మొయిజ్ సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం...
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు,...