Tag : #BreakingNews

నెల్లూరుహోమ్

“వన్ మంత్… వన్ విలేజ్.. ఫోర్ విజిట్స్”

Satyam News
నెల్లూరు జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న వన్ మంత్… వన్ విలేజ్… ఫోర్ విజిట్స్ ” కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబునాయుడు మెచ్చుకున్నారు. వింజమూరు ప్రజా వేదిక సభలో సీఎం  ప్రత్యేకంగా ఈ కార్యక్రమంపై ప్రస్తావించారు....
ప్రత్యేకంహోమ్

హోర్ముజ్ జలసంధిని తెరిచేశాం: డోనాల్డ్ ట్రంప్

Satyam News
కొనసాగుతున్న గల్ఫ్ యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతుంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం దీన్ని ఒక జోక్ గా మార్చేశారు. హోర్ముజ్ జలసంధి తెరిచేశాం. మాతో సంధి చేసుకోవడానికి ఇరాన్ హోర్ముజ్...
ప్రపంచంహోమ్

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు?

Satyam News
ఇరాన్ లోని అణు సంబంధిత కేంద్రాలపై అమెరికా నేడు దారుణ దాడులు చేసింది. మంగళవారం తెల్లవారుజామున అమెరికా దాడి చేసినట్లు భావిస్తున్న ఎయిర్‌స్ట్రైక్ ఇరాన్‌లోని కీలక నగరం ఇస్ఫహాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో...
ప్రత్యేకంహోమ్

విజయసాయి రీఎంట్రీ..వైసీపీ సర్కిల్స్‌లో జోరుగా చర్చ.!

Satyam News
వైసీపీలో నంబర్ 2 స్థానం కోసం సాగుతున్న అంతర్గత యుద్ధం ఇప్పుడు ఆ పార్టీ సర్కిల్స్‌లో కొత్త చర్చకు దారి తీసింది. ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి పెద్ద దిక్కుగా...
ప్రత్యేకంహోమ్

హిజ్బుల్లా కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్

Satyam News
లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ సైన్యం (IDF) జరిపిన మెరుపు దాడిలో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ హంజా ఇబ్రహీం రకీన్ మరణించారు. హిజ్బుల్లాలోని అత్యంత వ్యూహాత్మక విభాగమైన ‘యూనిట్ 1800’కు...
ఖమ్మంహోమ్

గ్రోత్ రేట్ లో దూసుకుపోతున్న తెలంగాణ

Satyam News
తెలంగాణ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన విజన్‌ను ప్రతిబింబించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని...
నెల్లూరుహోమ్

పేదల కల సాకారం.. రేపే ఏపీలో మహా గృహ సంబరం!

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. “ప్రతీ పేదవాడికి ఒక నీడ” ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, కేవలం 21 నెలల వ్యవధిలోనే 5.50 లక్షల ఇళ్లను...
కృష్ణహోమ్

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పేరుతో విడుదలైన ఈ ఉత్తర్వుల (G.O.Rt.No.675) ప్రకారం,...
జాతీయంహోమ్

అండమాన్ నికోబార్ దీవుల్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావదినోత్సవం

Satyam News
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్య యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా...
రంగారెడ్డిహోమ్

ఎన్ని విమర్శలు వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు

Satyam News
ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ కనుమరుగయ్యే ప్రమాదం...