Tag : #BreakingNews

ప్రపంచంహోమ్

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News
ఇరాన్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియో కొత్త ఆందోళనలకు దారితీసింది. ఆ వీడియోలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న 1 గిగావాట్ సామర్థ్యం గల “స్టార్గేట్ ఏఐ డేటా సెంటర్”పై దాడి చేసే...
రంగారెడ్డిహోమ్

ఫైర్ ర్యాలీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం

Satyam News
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మేడ్చల్ జిల్లా సైనిక్ పురి – యాప్రాల్   లో నూతనంగా ఏర్పాటుచేసిన ఫైర్ ర్యాలీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ని ఉప్పల్ శాసనసభ్యులు బండారి...
హైదరాబాద్హోమ్

తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ అభినందన

Satyam News
ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించిన తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాష్ట్ర...
ప్రపంచంహోమ్

రాతి యుగానికి వెళ్దాం రండి ట్రంప్ గారూ…

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌ను “స్టోన్ ఏజ్‌కు తీసుకెళ్తాం” (రాతి యుగానికి) అనే ట్రంప్ హెచ్చరికకు ప్రతిగా ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్...
విశాఖపట్నంహోమ్

మిడిల్‌ ఈస్ట్ సంక్షోభం….. ఏపీకి గల్ఫ్ డేటా సెంటర్లు

Satyam News
మిడిల్ ఈస్ట్ వార్‌ ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారనుందా అంటే..ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి....
పశ్చిమగోదావరిహోమ్

పోలవరం ప్రాజెక్టు సందర్శించిన రాష్ట్ర గవర్నర్

Satyam News
పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో భాగంగా పోలవరం  చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముందుగా ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించారు.  రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి...
కడపహోమ్

ఒంటిమిట్ట అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

Satyam News
కడప జిల్లాలోని ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం ఒంటిమిట్ట స్టేట్ గెస్ట్ హౌస్‌లో జరిగిన సమీక్ష...
ప్రత్యేకంహోమ్

జగన్‌ మావిగన్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌…!!

Satyam News
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ట్రోన్ మెటిరీయల్‌గా మారిపోయారు. జగన్‌ మోహన్‌ రెడ్డి తాజాగా తెరపైకి తెచ్చిన మావిగన్ ప్రతిపాదనను చూసి ప్రత్యర్థులే కాదు పార్టీ కేడర్‌ సైతం నవ్వుతోంది. మొత్తంగా జగన్‌...
కడపహోమ్

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం

Satyam News
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని అనుసరించి ధర్మపాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడు పేరు వినగానే గుర్తొచ్చేది రామరాజ్యం.. సుపరిపాలన అని వ్యాఖ్యానించారు. ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా...
కరీంనగర్హోమ్

అమరావతి బిల్లుకు తెలంగాణ మంత్రి హర్షం

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించడాన్ని మంత్రి పొన్నం  ప్రభాకర్ స్వాగతించారు. ఏపీ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. అయితే, ఇదే సమయంలో...