పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సముద్రయానికులు (సీఫేరర్లు) మృతి చెందారు. ఇదే ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయాన్ని డైరెక్టరేట్...
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన సౌదీ ఆరామ్ కో కు...
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా...
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లెబనాన్లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేయగా, దానికి ప్రతిగా...
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత వారం అఫ్గాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడానికి నిరసనగా, తాలిబన్ దళాలు గురువారం అర్థరాత్రి నుండి పాక్ సైనిక...
ఆఫ్ఘానిస్థాన్లో మహిళల హక్కులను పూర్తిగా కాలరాస్తూ తాలిబన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన శిక్షాస్మృతి (Penal Code) అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 90 పేజీల నిడివి ఉన్న ఈ వివాదాస్పద చట్టం గృహహింసను...
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రష్యాకు చెందిన కార్గో విమానం ల్యాండ్ అయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. రష్యా నుంచి వచ్చిన ఈ కార్గో ఫ్లైట్ టెహ్రాన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగినట్లు సమాచారం. అయితే...
ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనెయి హితవు పలికారు. ఇరాన్లో...