Tag : #InternationalNews

కరీంనగర్హోమ్

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల  గ్యాస్ కొరత

Satyam News
పశ్చిమాసియాలో  జరుగుతున్న యుద్ధం కారణంగా, భారతదేశానికి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండగా, సామాన్యులు గ్యాస్ బుకింగ్స్, డెలివరీలో తీవ్ర...
ప్రత్యేకంహోమ్

అమెరికా ఆయిల్ టాంకర్ పై ఇరాన్ దాడి?

Satyam News
ఇరాక్ తీరానికి సమీపంలో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగిన ఘటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా యాజమాన్యంలో ఉన్న సేఫ్ సీ అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దళాలు దాడి చేసినట్లు...
ప్రపంచంహోమ్

దుబాయ్ ని వదిలి వెళుతున్న ప్రవాసులు

Satyam News
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, ముదురుతున్న ఉద్రిక్తతలు దుబాయ్‌లో విషాదకరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇరాన్ దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు ప్రవాసులు వెళ్ళి పోతున్నారు. తమతో పాటు ఇన్నాళ్లు కలిసి ఉన్న పెంపుడు జంతువులను...
ప్రత్యేకంహోమ్

యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన: ఇదేమిటీ?

Satyam News
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము దీర్ఘకాల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే పదేళ్లపాటు అయినా యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం తమకు ఉందని స్పష్టం చేసింది....
ప్రపంచంహోమ్

అబూదాబీ స్వామి నారాయణ ఆలయం మూసివేత

Satyam News
అబూ దాబీ లోని స్వామి నారాయణ (BAPS Hindu Mandir) ఆలయాన్ని “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు” తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యు...
ప్రపంచంహోమ్

డ్రోన్ దాడితో కువైట్ లో మంటలు

Satyam News
కువైట్ సిటీలో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. కువైట్ సామాజిక భద్రతా సంస్థ (Public Institution for Social Security) ప్రధాన కార్యాలయంలో...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్ హెచ్చరిక

Satyam News
లొంగిపోతే తప్ప ఇరాన్ తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠినంగా హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా...
ప్రపంచంహోమ్

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ట్యాంకర్ల రాకపోకలు గత వారంతో పోలిస్తే దాదాపు 90 శాతం మేర తగ్గాయని నౌకల కార్యకలాపాల విశ్లేషణలో వెల్లడైంది. కెప్లర్ సంస్థకు చెందిన ప్రిన్సిపల్ ఫ్రైట్ అనలిస్ట్ మాట్...
విశాఖపట్నంహోమ్

శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి: 100 మంది మృతి?

Satyam News
శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన ఓ నౌకపై సబ్‌మరైన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, ఒకరు మృతి చెందగా 78 మంది గాయపడ్డారని శ్రీలంక నౌకాదళం,...
ప్రత్యేకంహోమ్

ఇక టార్గెట్ టెహరాన్: యుద్ధం తీవ్రతరం

Satyam News
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి యుద్ధం ఐదో రోజుకు చేరుకున్నంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన...