ఏపీలో సెల్ఫోన్ లు చోరీ చేసి తెలంగాణలో విక్రయించే ముఠా గుట్టు రట్టు అయింది. వీరు చోరీ చేసిన సెల్ఫోన్ లను పాతబస్తీ సుల్తాన్ షాహికి చెందిన కైసర్కు విక్రయించినట్లు విచారణలో తేలింది. దీంతో...
కరీంనగర్ అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని 18వ డివిజన్ లోని రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో రూ.1.90 కోట్ల పలు...
సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని, తెలంగాణలో బీజేపీ అడ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అన్నారు. ఆమె ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో...
తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మెడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ ను...
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ సునిల్ బన్సల్ తెలంగాణకు రానున్నారు. పార్టీ సంస్థాగత అంశాలపై రాష్ట్ర నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. రెండ్రోజుల పాటు ఆయన ఈ వ్యవహారాలలోనే బిజీగా గడపనున్నారు. ఇక్కడే ఉండి పార్టీ...
గుండెపోటుతో మరణించిన 2014వ సంవత్సరం బ్యాచ్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆయన బ్యాచ్కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ఇన్స్పెక్టర్లు అండగా నిలిచారు. 2014వ సంవత్సరం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతా కలిసి 25...
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని రాష్ట్ర రావణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరం దంసలాపురం సర్కిల్ లోని ఆయన...
తెలంగాణకు మరో జాతీయ మంచినీటి వనరుల విభాగంలో అవార్డు లభించింది. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాధపురం గ్రామం నిలిచింది. ఈ నెల 17న ఢిల్లీ లో ఉపరాష్ట్రపతి...
పోరాటాలకు ఓనమాలు నేర్పిందే కమ్యూనిస్టులని, వారి పోరాటాలు లేకుండా ఈదేశంలో ఏసమస్య కుడా పరిష్కారం కాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ నేల పునీతమైందన్నారు. కొత్తగూడెంలో...
అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి, రెండో విడతను 18 జనవరి నుండి చేపట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాపర్తి నగర్...