Category : తెలంగాణ

హైదరాబాద్హోమ్

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ (T-Fiber) ద్వారానే ఇంటర్నెట్ సేవలు...
హైదరాబాద్హోమ్

బూత్ లెవెల్ పోలింగ్ అధికారులకు సహకరించండి

Satyam News
జాతీయ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఓటర్స్ అందరికీ ఎన్యుమరేషన్ ఫామ్స్ ను బిఎల్ఓ అధికారులు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగిందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి ప్రధాన...
కరీంనగర్హోమ్

ఎల్లంపల్లి నీళ్లకు కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం

Satyam News
ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినది కాదని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరేనని రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జవ్వాజి హరీష్ అన్నారు....
హైదరాబాద్హోమ్

నిమ్స్‌లో వెయ్యి మంది పేషెంట్లకు రొబోటిక్ సర్జరీలు

Satyam News
నిమ్స్‌ హాస్పిటల్‌ మరో ఘనతను సాధించింది. రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే నిమ్స్ హాస్పిటల్‌లో 1,000 రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ...
మహబూబ్ నగర్హోమ్

ప్రజావాణిలో 56 వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్

Satyam News
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఈ వారం మొత్తం 56 వినతిపత్రాలు అందాయని ప్రజావాణి అధికారులు తెలిపారు. నాగర్...
హైదరాబాద్హోమ్

హైడ్రా రంగనాథ్ ను తక్షణమే తొలగించండి

Satyam News
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ ను పదవి నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ హైడ్రా...
హైదరాబాద్హోమ్

మీడియా అక్రిడిటేషన్ నిబంధనలపై హైకోర్టులో విచారణ

Satyam News
మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ, పునరుద్ధరణకు సంబంధించిన కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ జర్నలిస్టు సంఘాలు దాఖలు చేసిన నాలుగు రిట్ పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి...
రంగారెడ్డిహోమ్

పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్

Satyam News
పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్ యువతను, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. యువత పక్కదారులు పట్టవద్దు. తల్లిదండ్రులకు, దేశానికి గొప్ప పేరు తెచ్చేలా ఉండాలి.. ఈ దేశం...
మహబూబ్ నగర్హోమ్

ఎన్ ఆర్ ఐలు పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవాలి

Satyam News
అమెరికా లోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న ఆటా 19 వ మహాసభల రెండో రోజు సందడిగా సాగింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరయ్యారు....
హైదరాబాద్హోమ్

ఘనంగా నషా ముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్

Satyam News
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (MY Bharat), బ్రహ్మకుమారీస్ సహకారంతో “నషా ముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్” (మాదకద్రవ్య రహిత యువత –...