Month : March 2026

ప్రపంచంహోమ్

అమెరికా ఆయిల్ దాహం: ఇరాన్‌లో మృతుల సంఖ్య 1145

Satyam News
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు...
గుంటూరుహోమ్

ఆన్ లైన్ మోసాలు అరికట్టండి

Satyam News
మ్యూల్ అకౌంట్ల ద్వారా జరుగుతున్న ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కోరారు. కాలేజీ...
విశాఖపట్నంహోమ్

శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి: 100 మంది మృతి?

Satyam News
శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన ఓ నౌకపై సబ్‌మరైన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, ఒకరు మృతి చెందగా 78 మంది గాయపడ్డారని శ్రీలంక నౌకాదళం,...
శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళం జిల్లా దళిత ఆదివాసి జేఏసీ ఏర్పాటు

Satyam News
దళిత ఆదివాసి జేఏసీ సమావేశం స్థానిక శ్రీకాకుళం పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాన్ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల పెద్దలు కొన్ని ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎస్సీ ఎస్టీ సబ్...
ప్రత్యేకంహోమ్

ఇక టార్గెట్ టెహరాన్: యుద్ధం తీవ్రతరం

Satyam News
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి యుద్ధం ఐదో రోజుకు చేరుకున్నంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన...
సినిమాహోమ్

సోషల్ మీడియాలో ‘అన్‌ఫాలో’ కలకలం

Satyam News
తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును...
అనంతపురంహోమ్

మహిళల్ని వేధిస్తున్న వైసీపీ నేత

Satyam News
వైసీపీ నేత వేధింపులపై మహిళలు ఎస్పికి పిర్యాదు చేశారు. వైసీపీ నేత వడ్డే పెద్దన్న అసభ్యంగా ప్రవర్తించడంటూ అనంతపురం ఎస్పి జగదీశ్ కు మహిళలు పిర్యాదు చేసారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామం...
ప్రపంచంహోమ్

కువైట్‌లో ప్రవాస భారతీయులు అప్రమత్తంగా ఉండాలి

Satyam News
కువైట్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత రాయబారి పరామితా త్రిపాఠి ఇక్కడి భారతీయ సమాజానికి కీలక సందేశాన్ని అందించారు. ప్రవాస భారతీయులందరూ క్షేమంగా ఉండాలని, స్థానిక నిబంధనలను గౌరవిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆమె...
ప్రత్యేకంహోమ్

రేవంత్ రెడ్డికి ఘాటు లేఖ రాసిన కిషన్ రెడ్డి

Satyam News
తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాశారు. లేఖ...
ఆధ్యాత్మికంహోమ్

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

Satyam News
శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం రాత్రి 8 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఉదయం...