Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో జరిగిన కీలక చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ చర్చల నుండి అర్ధాంతరంగా...
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున వరుస భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున 4:32 గంటల ప్రాంతంలో మొదటిసారి...
సినీ ప్రపంచంలో కొన్ని జంటలు కేవలం తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ అద్భుతమైన స్ఫూర్తిని నింపుతాయి. అటువంటి వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ జోడీ అగ్రస్థానంలో ఉంటుంది. ప్రదీప్...
తిరుచానూరులో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయ సమీపంలో టిటిడి వాహన బేరర్లపై స్థానిక వైసీపీ తిరుచానూరు సర్పంచ్ రామచంద్ర రెడ్డి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. కేవలం సైడ్ ఇవ్వలేదన్న...
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అయిజ పట్టణంలో ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా టైగర్ యోబు యువసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ను...
భారతీయ సంగీత లెజెండ్, సుప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే గారు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) కారణంగా ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో ఆమెకు అనారోగ్యం కలగడంతో...
ఒడిశాలోని కటక్ వేదికగా ఏప్రిల్ 8 నుండి 11 వరకు జరిగిన మొదటి ‘ఆల్ ఇండియా ఇండోర్ రోయింగ్ ఛాంపియన్షిప్’లో తెలంగాణ రోయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తెలంగాణ జట్టు...
అమరావతి విషయంలో సీఎం చంద్రబాబుకు విజన్ ఉంటే గత ప్రభుత్వం నేతది అంతా వినాశనం అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి నారాయణ. అమరావతిపై తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర...
వైసీపీలో ఒకప్పుడు నెంబర్-2గా చక్రం తిప్పిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఇప్పుడు సొంతంగా డిజిటల్ మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు రెడీ అయ్యారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు,...
రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నానంటూ పిలవగానే స్పందిస్తున్నారు మంత్రి నారా లోకేశ్. బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు హిందూపురం ఎమ్మెల్యే.. నందమూరి బాలకృష్ణ. ఈ...