Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
2027 జనాభా లెక్కలకు సంబంధించి తెలంగాణలో 2026 ఏప్రిల్ 26న స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి నిర్ణీత ఆన్లైన్ జనగణన...
తెలుగు సినీ రంగం లో గత 30 సంవత్సరాలనుండి పలు ప్రయోగాలు చేస్తూ ఎంతో మంది నూతన కళాకారులకు అవకాశాలు ఇస్తున్న సినీ శ్రామికుడు, దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు మరో అంతర్జాతీయ...
ఎస్.బి.టెట్ ఫిబ్రవరి 2026లో నిర్వహించిన టైప్ రైటింగ్ పరీక్షలలో తెలుగు హయ్యర్ గ్రేడ్ లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఏపీ టైప్ రైటింగ్ & షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో...
సెన్సస్ 2027 మొదటి దశలో భాగంగా స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం...
జగన్ జల్సాలకు అంతులేకుండా పోతున్నది. లండన్ పర్యటనకు బయలుదేరిన జగన్ మరో జాతీయ రికార్డు సృష్టించారు. అదేమిటో తెలుసుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సింది ఏమి లేదు. అట్టహాసంగా జగనే విడుదల చేసిన ఫోటో చూస్తే సరిపోతుంది....
తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రతి నియోజకవర్గానికి 1000 మంది...
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనుల మొదటి దశకు నేడు అంకురార్పణ జరిగింది. ఈ చారిత్రక ఘట్టంలో భాగంగా ఆలయ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉలిక్కి పడిన సంఘటన జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన జర్నలిస్టు విందులో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో అక్కడ...
ఒకరోజు జైలు లో ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది..! ఆ అనుభూతిని కలిగించే ప్రయత్నంలో జైలు మ్యూజియం రూపకల్పన చేస్తున్నారు. ఒకరోజు జైలు అనుభవం ఫార్మాట్ లో ఆసక్తి కలిగిన వారికి ప్రవేశం...
విశాఖపట్నం లో ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు విశాఖపట్నంలోని ది పార్క్ హోటల్ (బీచ్ రోడ్) నుండి కాళీ మాత ఆలయం వరకు హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ జిల్లా...