Author : Satyam News

2971 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రత్యేకంహోమ్

అమరావతి, విశాఖ నగరాల్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్

Satyam News
రష్యన్ పారిశ్రామికవేత్తలు, మేనేజర్లు, ఫండ్ నిర్వాహకుల కన్సార్టియంతో ఏర్పాటైన యాండెక్స్ (Yandex) సంస్థ ఉన్నతస్థాయి బృందంతో ఏపీ మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. యాండెక్స్ టెక్ డిప్యూటీ సీఈవో అలెగ్జాండ్రా ష్కిపినా-సాంచెజ్,...
కృష్ణహోమ్

రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు

Satyam News
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో కురిసే మొత్తం వర్షపాతం సాధారణ స్థాయి కంటే...
ముఖ్యంశాలుహోమ్

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కృషి: లింగమనేని రమేష్

Satyam News
రాజ్యసభకు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం లింగమనేని రమేష్ మీడియాతో మాట్లాడారు. “తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి...
సంపాదకీయంహోమ్

వైసీపీ నేత కబ్జాపై మౌనం.. పవన్‌పై ఫేక్‌ ప్రచారం: ఇదేం తెలంగాణవాదం?

Satyam News
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పన్నెండేళ్ల తర్వాత మరోసారి సెంటిమెంట్‌ రాజకీయాలు భగ్గుమన్నాయి. అప్పట్లో స్వపరిపాలన,  నీళ్లు, నిధులు, నియామాకాల కోసం తెలంగాణ సెంటిమెంట్‌.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. ఇప్పుడు మాత్రం...
కరీంనగర్హోమ్

లంచం తీసుకుంటూ బుక్కయిన సర్వేయర్

Satyam News
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల సర్వేయర్ యక్కలదేవి కుమారస్వామిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. భూమి సర్వే నిర్వహించేందుకు ఫిర్యాదిదారుడి నుంచి లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఆరోపణలపై ఏసీబీ...
ఆధ్యాత్మికంహోమ్

వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి కన్నుమూత

Satyam News
తూర్పుగోదావరి జిల్లా, డ్రైవర్ మండలంలోని, వెదురుపాక గ్రామంలో గల  శ్రీ విజయదుర్గా పీఠం కు పీఠాధిపతిగా సేవలందించిన శ్రీ వి.వి.సుబ్రహ్మణ్యం (గాడ్) కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భక్తులు, శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతికి...
గుంటూరుహోమ్

ఎజిఐసిఎల్‌‌లో సిబ్బంది కొరత: మరి అభివృద్ధి ఎలా?

Satyam News
అమరావతి రాజధాని పరిధిలో కీలకమైన అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ను సిబ్బంది కొరత వేధిస్తోంది. రాజధానిలో కీలకమైన ప్రాజెక్టులు చేపడుతున్న ఈ కార్పొరేషన్‌లో ఎమ్‌‌డి ఎస్‌.వి.ఆర్‌.శ్రీనివాస్‌‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే...
ప్రత్యేకంహోమ్

దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసన

Satyam News
‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఈ నిరసన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్...
సినిమాహోమ్

సంచలనం సృష్టిస్తున్న రజనీకాంత్ సతీమణి

Satyam News
ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ సతీమణి లత ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనం గా మారారు. ‘మక్కల్ మేడై’ పేరుతో ఆమె ఓ కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. లతా రజనీకాంత్ ఓ కొత్త వీడియో...
సంపాదకీయంహోమ్

వైసీపీ రాజకీయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాపం!

Satyam News
డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు రాజకీయాలు.. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కాకుండా.. తక్కువ మార్కుల వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ.....