Category : హోమ్

జాతీయంహోమ్

కాక్రోచ్ లకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తండ్రి భగవాన్‌రావు దిప్కే ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని కోరుతూ సూరత్‌కు చెందిన సమాచార హక్కు చట్టం (RTI) కార్యకర్త  అమిత్ తివారీ అధికారులను...
ముఖ్యంశాలుహోమ్

ఫ్రెండ్షిప్ డే వేళ విశాఖలో విషాదం: బీచ్‌లో ఇద్దరు గల్లంతు

Satyam News
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా బీచ్‌కు వెళ్లిన స్నేహితుల బృందంలో ఇద్దరు యువకులు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెదజాలరిపేటకు చెందిన...
విశాఖపట్నంహోమ్

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు సహించం

Satyam News
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విషం చిమ్ముతూ వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని జనసేన పార్టీ నేత, పెందుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు...
సంపాదకీయంహోమ్

జగన్‌ ఎర్రబస్సు కామెంట్.. వైసీపీని ముంచేసింది!

Satyam News
ఎర్రబస్సు కామెంట్‌ జగన్‌ క్రెడిట్ కథలకు చెక్‌ పెట్టడంతో పాటు వైసీపీని ముంచేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్‌ కోసం ఆరాటపడుతూ.. వైసీపీ నేతలు ఎంత పోరాటం చేసినా ప్రజలు నమ్మడం లేదు. విమానాశ్రయం ప్రారంభోత్సవం...
ప్రత్యేకంహోమ్

అమెరికాలో అడవులను దగ్ధం చేస్తున్న కార్చిచ్చు

Satyam News
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా స్పొకానే ప్రాంతంలో మంటలు అదుపు తప్పడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మందిని ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు...
ఆధ్యాత్మికంహోమ్

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

Satyam News
అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ లోని...
రంగారెడ్డిహోమ్

పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్

Satyam News
పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్ యువతను, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. యువత పక్కదారులు పట్టవద్దు. తల్లిదండ్రులకు, దేశానికి గొప్ప పేరు తెచ్చేలా ఉండాలి.. ఈ దేశం...
మహబూబ్ నగర్హోమ్

ఎన్ ఆర్ ఐలు పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవాలి

Satyam News
అమెరికా లోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న ఆటా 19 వ మహాసభల రెండో రోజు సందడిగా సాగింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరయ్యారు....
హైదరాబాద్హోమ్

ఘనంగా నషా ముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్

Satyam News
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (MY Bharat), బ్రహ్మకుమారీస్ సహకారంతో “నషా ముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్” (మాదకద్రవ్య రహిత యువత –...
జాతీయంహోమ్

హనీ ట్రాప్ తో బ్లాక్ మెయిల్ చేస్తున్న టీచర్

Satyam News
పిల్లలకు చదువు చెప్పాల్సిన ఒక టీచర్ ‘హనీ ట్రాప్’ కు పాల్పడి ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని ఓ ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీదేవి రుడాగిపై...