Category : హోమ్

జాతీయంహోమ్

‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం!

Satyam News
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్...
సంపాదకీయంహోమ్

రంగా, వైఎస్.. వివేకానందరెడ్డి మరణాలతో లాభపడింది ఎవరు..??

Satyam News
వైసీపీని గొడ్డలి పార్టీ అన్నారని తెగ ఇదైపోయిన జగన్‌.. తనను తాను మంచోడిగా ప్రొజెక్ట్‌ చేసుకొనే ప్రయత్నం చేశారు. కానీ ఆయన సెల్ఫ్‌ డబ్బా బెడిసి కొట్టింది. వైఎస్ ఫ్యామిలీ మంచితనం ఏంటో.. వాళ్ల...
హైదరాబాద్హోమ్

కేసీఆర్ ఆనవాళ్లు తుడిచే దమ్ముందా రేవంత్?

Satyam News
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ ఆనవాళ్లను తొలగించే ధైర్యం ప్రస్తుత ముఖ్యమంత్రికి ఉందా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు. అంబర్‌పేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న...
విశాఖపట్నంహోమ్

పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి బండారు దత్తాత్రేయ

Satyam News
బండారు దత్తాత్రేయ అనేక కీలక హోదాల్లో పనిచేసి ప్రతి పదవికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చారని మాజీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు కొనియాడారు. బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “ప్రజల కథే నా...
ముఖ్యంశాలుహోమ్

అర్హతలేని వారికి రవాణా కాంట్రాక్టులు

Satyam News
అర్హతలేని రవాణా సంస్థలకు ఒప్పందాలు కట్టబెట్టడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం...
కరీంనగర్హోమ్

తాటి ఈత వనాలు దగ్ధం కాకుండా మనమే చూసుకోవాలి

Satyam News
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, నిప్పు రవ్వల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఈత, తాటి వనాలు దగ్ధమవుతున్న నేపథ్యంలో గౌడ సోదరులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా మరియు...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

Satyam News
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలను ముగించే దిశగా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే శుభవార్త వింటారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. జరుగుతున్న యుద్ధం ముగించే దిశగా ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి...
కృష్ణహోమ్

మాడ్చేస్తున్న ఎండ: ఇక భారీ వడగాల్పులు      

Satyam News
రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుందని ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. శనివారం కృష్ణా(జి) కానుమోలు 45.8 డిగ్రీలు, అనకాపల్లి(జి) మాకవరపాలెంలో...
జాతీయంహోమ్

కాక్ రోజ్ జనతా పార్టీ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్?

Satyam News
కాక్‌రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అభిజీత్ దిప్కే మరో కొత్త వివాదం రేకెత్తించాడు. తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని అభిజీత్ దిప్కే ఆరోపించాడు. కొద్ది గంటల క్రితమే తన వ్యక్తిగత ఖాతాపై...
ఆధ్యాత్మికంహోమ్

యాదగిరిగుట్టలో వేదపాఠశాలకు శంకుస్థాపన

Satyam News
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర...