Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

Satyam News
బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం...
ముఖ్యంశాలుహోమ్

ముగ్గురు రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ

Satyam News
ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముగ్గురు రౌడీషీటర్లను పల్నాడు జిల్లా నుంచి 6 నెలల పాటు బహిష్కరిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. బహిష్కరణకు గురైన...
జాతీయంహోమ్

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం

Satyam News
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ ఎన్...
జాతీయంహోమ్

జీవిత ఖైదీతో జీవిత బంధంలోకి జైలరమ్మ

Satyam News
హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీతో జైలు అధికారిణి ప్రేమలో పడ్డ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్‌లో ఓ జైలు అధికారిణి, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన...
ముఖ్యంశాలుహోమ్

యువ అడ్వకేట్ ను జైల్లో వేయించిన ఏపి హైకోర్టు న్యాయమూర్తి

Satyam News
కేసు వాదిస్తున్న ఒక అడ్వకేట్ ను 24 గంటల పాటు పోలీసు కష్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో...
జాతీయంహోమ్

ఢిల్లీలో పేలుళ్లకు పాకిస్తాన్ తాజా కుట్ర

Satyam News
భారత్ పై పాకిస్తాన్ కుట్రలు మానడం లేదు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక దేవాలయం, ఢిల్లీ-సోనేపట్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ ఢాబా, అలాగే హర్యానాలోని సైనిక శిబిరంపై...
ప్రపంచంహోమ్

హాంటా వైరస్ తో ఇద్దరు భారతీయ నౌకా సిబ్బంది?

Satyam News
డచ్‌కు చెందిన విలాసవంతమైన సముద్ర నౌక ఎంవీ హోండియస్‌లో హాంటా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ నౌకలో ఇప్పటివరకు ఐదు హాంటా వైరస్ కేసులు నిర్ధారణ కాగా, ముగ్గురు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా...
జాతీయంహోమ్

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News
మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2026 మే 7 నుంచి పశ్చిమ బెంగాల్ శాసనసభ...
ప్రపంచంహోమ్

పాకిస్తాన్ కు మళ్లీ హెచ్చరిక జారీ చేసిన భారత్

Satyam News
సరిహద్దుల్లో ఏ మాత్రం అతిగా ప్రవర్తించినా ఒక్క క్షణం కూడా ఉపేక్షించేది లేదని భారత్ మరొక్క మారు పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవం సందర్భంగా భారత సైన్యం పాకిస్థాన్‌కు మరోసారి...
ముఖ్యంశాలుహోమ్

ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే ఊరుకోం

Satyam News
ప్రత్యేక ఓటరు సవరణ లో తప్పిదాలు జరిగితే ఊరుకోబోమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పద్మారావు నగర్ లోని SIR కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమం...