Category : వార్తలు

క్రీడలుహోమ్

టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్

Satyam News
టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి పాకిస్థాన్ జట్టు నిష్క్రమించింది. శనివారం శ్రీలంకతో జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్‌లో పాక్ 5 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, సెమీఫైనల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోవాల్సి వచ్చింది....
ప్రపంచంహోమ్

గల్ఫ్ లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి

Satyam News
అబూదాబీలో శనివారం భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో పలుచోట్ల గట్టిగా శబ్దాలు వినిపించగా, ఆకాశంలో రక్షణ వ్యవస్థలు స్పందించిన దృశ్యాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన...
క్రీడలుహోమ్

రికార్డులు సృష్టిస్తున్న యువ హాకీ క్రీడాకారిణి జ్యోతి సింగ్

Satyam News
ఝాన్సీకి చెందిన 21 ఏళ్ల జ్యోతి సింగ్ ఇప్పటికే భారత మహిళల హాకీలో తన ప్రతిభను చాటుతోంది. ఆమె 2025లో జరిగిన FIH Hockey Women’s Junior World Cupలో భారత జట్టుకు కెప్టెన్‌గా...
ప్రపంచంహోమ్

ఇరాన్ పై దాడులు ప్రారంభించిన ఇజ్రాయిల్

Satyam News
అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై ప్రాణాంతక దాడులు ప్రారంభించాయి. శనివారం మధ్యాహ్న సమయంలో ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయిల్ దాడి చేసింది. నగరం నడిబొడ్డున భారీ పొగ మేఘాలు ఎగసిపడుతున్నట్లు సమాచారం....
జాతీయంహోమ్

ఢిల్లీ లిక్కర్ కేసులో తీర్పు చెప్పిన జడ్జి సామాన్యుడు కాదు…

Satyam News
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుపై తీర్పు చెప్పిన న్యాయమూర్తి సాధారణమైన వ్యక్తి కాదు. గత కాలంలో అసాధారణ తీర్పులు ఇచ్చిన న్యాయ కోవిదుడు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్,...
ప్రపంచంహోమ్

కాబూల్ కాందహార్ పై పాకిస్తాన్ పాశవికదాడి

Satyam News
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. ఇరు దేశాలూ పరస్పర దాడులతో తెగబడుతున్నాయి. పాకిస్తాన్‌ రాత్రికి రాత్రే అఫ్గానిస్తాన్‌లోని ప్రధాన నగరాలపై తాలిబాన్ ప్రభుత్వ బలగాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు...
జాతీయంహోమ్

రక్షణ రంగ నిపుణుడు మరూఫ్ రజా ఇక లేరు

Satyam News
భారతదేశపు ప్రముఖ రక్షణ మరియు వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు, రిటైర్డ్ మేజర్ మరూఫ్ రజా (66) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి గుర్గావ్‌లోని ఒక...
జాతీయంహోమ్

డీఎంకే పంచన చేరిన పనీర్ సెల్వం

Satyam News
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (AIADMK) బహిష్కృత నేత ఓ. పన్నీర్‌సెల్వం (OPS) అధికార పక్షమైన డీఎంకే (DMK)లో చేరారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన...
ప్రపంచంహోమ్

పాకిస్థాన్ – అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ జ్వాలలు

Satyam News
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత వారం అఫ్గాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడానికి నిరసనగా, తాలిబన్ దళాలు గురువారం అర్థరాత్రి నుండి పాక్ సైనిక...
జాతీయంహోమ్

ఆడుకుంటూనే… గుండెపోటుతో చిన్నారి….

Satyam News
గుండె పోటు ఏ వయసు వారికి వస్తుంది? సాధారణంగా 45 సంవత్సరాల వయసు దాటిన వారికి వస్తుందని అనుకుంటాం. కానీ ఒక 9 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించిన హృదయవిదారక సంఘటన నేడు జరిగింది....