భద్రతా కారణాలను చూపుతూ భారత్లో వచ్చే నెల నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ ను బంగ్లాదేశ్ బహిష్కరించింది. తాము కోరిన విధంగా మ్యాచ్ జరిగే స్థలాన్ని మార్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది....
కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఆరోపించారు. శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయంగా చేసే గవర్నర్ ప్రసంగం విషయంలో రాష్ట్ర...
నాసాకు చెందిన వ్యోమగామి, అంతరిక్ష యాత్రీకురాలు సునీతా విలియమ్స్ 27 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితం నుంచి అధికారికంగా పదవీ విరమణ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు సంబంధించిన మూడు మిషన్లలో పాల్గొన్న...
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ముందు గూగుల్కు చెందిన ఏఐ ప్లాట్ఫామ్ ‘జెమినీ’తో రూ.270 కోట్ల విలువైన భారీ స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం...
మాజీ సీఎం జగన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇది హత్యకు సూత్రధారులైన వారికి మింగుడుపడని విషయమే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు తాజాగా కీలక...
తన కార్యాలయంలో ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు చూపే వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో, కర్ణాటక ప్రభుత్వం డీజీపీ (సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్) కె. రామచంద్రన్ రావును తక్షణమే సస్పెండ్...
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏదీ కలిసి రావడం లేదు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఎలాంటి ప్రభావం చూపించలేక పోతున్నాయి. జగన్కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. ప్రజల్లో...
వైసీపీ చీఫ్ జగన్ ఫ్యూచర్ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ నెల 22న లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న విజయసాయి రెడ్డి చేసిన...
ఇండోర్ వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో కివీస్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ను 2-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్...
భారత్ సహా ఏ దేశానికీ బెదిరింపులు జారీ చేయడానికి, ఆదేశాలు విధించడానికి ఏ దేశానికీ అధికారం లేదని, ఇటువంటి ఒత్తిడి రాజకీయాలకు సమిష్టిగా ఎదురుదెబ్బ ఇవ్వాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా...