26.3 C
Hyderabad
September 19, 2026

Tag : #BreakingNewsTelugu

సంపాదకీయంహోమ్

పెట్రోల్ మంటలు: నేటివి కావు.. నిన్నటి జగన్ పాలన శాపాలు!

Satyam News
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడి చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ₹3 నుండి ₹3.29 వరకు పెరిగాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం 90% పైగా...
హైదరాబాద్హోమ్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

Satyam News
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు—త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ...
ఆధ్యాత్మికంహోమ్

తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు ఇవే

Satyam News
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను...
కృష్ణహోమ్

సత్వర ఫైళ్ల క్లియరెన్సుతో సత్వర సేవలు

Satyam News
అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా జరగ్గకూడదని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం...
ముఖ్యంశాలుహోమ్

నారా లోకేష్‌ మార్క్ ఎడ్యుకేషన్…కార్పొరేట్ కోటలు బద్దలు.!

Satyam News
గతంలో పదవ తరగతి ఫలితాలు వచ్చాయంటే చాలు..పత్రికల మొదటి పేజీలు, టీవీ ఛానెళ్ల ప్రైమ్ టైమ్ అంతా  కార్పొరేట్ విద్యాసంస్థల యాడ్స్ తోనే హోరెత్తిపోయేవి. ఏ ఛానెల్ మార్చినా యాడ్స్‌తో చెవులు మోత మోగిపోయేవి....
హైదరాబాద్హోమ్

పెట్రోల్ డీజిల్ సరఫరా బాగుంది.. భయపడద్దు

Satyam News
రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ ,...
ప్రత్యేకంహోమ్

రోజు రోజుకూ పెరుగుతున్న ‘తాగుడు’ ఆదాయం

Satyam News
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చు. 2018-19 అర్థిక సంవత్సరంలో...
ప్రత్యేకంహోమ్

Amaravati: దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ అద్భుతం

Satyam News
అమరావతిలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. సెక్రటేరియట్, HODల భవనాలను అత్యంత ఆధునికమైన డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. లండన్‌లోని  30 సెయింట్‌ మేరీ యాక్స్‌, మన్‌హటన్‌లోని హెరస్ట్‌ టవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
ప్రత్యేకంహోమ్

జగన్ కోటరీపై ఈడీ పంజా…!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన కీలక నేతలు, అధికారులే లక్ష్యంగా...
ముఖ్యంశాలుహోమ్

జగన్ పీఆర్ఓ పూడి శ్రీహరిపై హైకోర్టు సంచలన నిర్ణయం

Satyam News
మాజీ సీఎం జగన్ రెడ్డి దగ్గర పీఆర్ వోగా పని చేసిన ప్రస్తుత వైసీపీ నాయకుడు పూడి శ్రీహరి రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన కుప్పం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర...