Tag : #Geopolitics

ప్రపంచంహోమ్

త్వరలో రష్యా లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Satyam News
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. మాస్కోలో జరిగిన “రష్యా-భారత్: ద్వైపాక్షిక సంబంధాల కోసం కొత్త ఎజెండా వైపు” అనే...
ప్రపంచంహోమ్

అమెరికా బ్రిటన్ సైనిక స్థావరంపై ఇరాన్ దాడి

Satyam News
హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికా బ్రిటన్ సైనిక స్థావరంపై ఇరాన్ నేడు భారీ దాడి చేసింది. ఇరాన్ ఈ స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు Mehr వార్తా సంస్థ తెలిపింది. హిందూ మహాసముద్రంలో డిగో...
ప్రత్యేకంహోమ్

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మూడో వారంలోకి చేరుకున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతి రోజూ నుంచి విభిన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
ప్రత్యేకంహోమ్

నిర్మానుష్యం గా మారిన కుబేరుల స్వర్గం

Satyam News
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ కుబేరుల స్వర్గధామం దుబాయ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నిత్యం పర్యాటకులు, పెట్టుబడిదారులు మరియు విలాసవంతమైన జీవనశైలితో కళకళలాడే ఈ మహానగరం ఇప్పుడు యుద్ధం ధాటికి వెలవెలబోతోంది. ఇరాన్ యుద్ధం...
ప్రత్యేకంహోమ్

అలీ లారిజానీ అంతిమ యాత్రలో కోట్లాది మంది….

Satyam News
ఇజ్రాయిల్ దాడిలో మరణించిన ఇరాన్‌ ప్రముఖ నాయకుడు అలీ లారిజానీ అంతిమ యాత్రకు లక్షలాది మంది హాజరయ్యారు. భావోద్వేగ వాతావరణంలో కొనసాగిన అంతిమయాత్రలో “మార్టియర్ ముజాహిద్”గా అలీ లారిజానీని  కొనియాడారు. దేశ రాజధాని టెహ్రాన్...
ప్రత్యేకంహోమ్

పొరుగు దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

Satyam News
ఇరాన్‌కు చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరిని వైమానిక దాడిలో హతమార్చిన తరువాత, బుధవారం ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. గల్ఫ్ ప్రాంతంలోని పొరుగు దేశాలు, ఇజ్రాయిల్‌పై దాడులు జరిపింది. ఆధునిక క్షిపణులను ఉపయోగించి వాయు రక్షణ...
ప్రత్యేకంహోమ్

హార్ముజ్ వద్ద ఇరాన్ క్షిపణి స్థావరాలపై బాంబుల వర్షం

Satyam News
హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాశ్రయ రవాణాకు ముప్పుగా మారిన ఇరాన్ తీర ప్రాంత క్షిపణి స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో భారీ శక్తి గల 5,000 పౌండ్ల “డీప్ పెనెట్రేటర్”...
ప్రపంచంహోమ్

ఇరాన్ పై యుద్ధంలో భారత్ రాయబారం?

Satyam News
పశ్చిమ ఆసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ మధ్యవర్తిత్వం వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. యుద్ధం నిలుపుదల చేయడంలో...
ప్రత్యేకంహోమ్

గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రం

Satyam News
గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికన్ పెట్టుబడులు ఉన్న చమురు కంపెనీలే లక్ష్యంగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడులు ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ పై బీ 2 స్టిల్త్ బాంబర్ల ప్రయోగం

Satyam News
అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఇరాన్ లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బి-2 స్టీల్త్ బాంబర్లు గాలిలోకి ఎగిరాయి. ఇరాన్ పాలన యంత్రాంగం నుండి ఎదురవుతున్న ప్రస్తుత ముప్పును తొలగించడంతో పాటు, భవిష్యత్తులో...